ఇంటిలో పిడుగులు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మదనపల్లి మండలం కోటప్రోలులో గురువారం సాయంత్రం జరిగింది. ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురిసింది. ఈ సమయంలోనే ఓ ఇంటిలో ఉన్న గంగులమ్మ (50)అనే మహిళపై పిడుగుపడింది. ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంటి పై పిడుగుపడి మహిళ మృతి
Published Thu, May 5 2016 7:44 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement