ఆ మెసేజ్‌లు పంపింది మహిళ! | woman sent it messages of tdp leaders | Sakshi
Sakshi News home page

ఆ మెసేజ్‌లు పంపింది మహిళ!

Published Fri, Feb 3 2017 11:52 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

woman sent it messages of tdp leaders

అనంతపురం సెంట్రల్‌ : నగరపాలక సంస్థ మేయర్‌ మదమంచి స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్‌చౌదరిలకు సెల్‌ఫోన్‌ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపినది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం రాత్రి మేయర్‌ స్వరూప ఎస్పీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. మెసేజ్‌లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement