రక్తమోడిన రాజీవ్ రహదారి | four killed in road mishap | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రాజీవ్ రహదారి

Published Tue, Sep 8 2015 6:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

రాజీవ్ రహదారిపై మరోసారి నెత్తురు పారింది.

మెదక్: రాజీవ్ రహదారిపై మరోసారి నెత్తురు పారింది. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ మరో ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement