ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం | Gold seized from passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం

Published Wed, Dec 21 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం

ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం

శంషాబాద్‌:  బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణి కుడిని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మంగళ వారం ఉదయం షార్జా నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడి లగేజీలో అరకేజీ బరువున్న బంగారు బిస్కెట్లు బయట పడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement