హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లారు. అవిభక్త కవలలు వీణా-వాణీల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీణా-వాణీల ఆపరేషన్పై అంతగా ఫోకస్ చేయడం లేదన్నారు. వారికి సామాజిక భద్రత అవసరమని, వీణా-వాణీల భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పారు.
'వీణా-వాణీల ఆపరేషన్పై ఫోకస్ చేయలేదు'
Published Sat, Jul 9 2016 6:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement