వారు చచ్చిన వారితో సమానం: రేవంత్ | Revanth reddy fire | Sakshi
Sakshi News home page

వారు చచ్చిన వారితో సమానం: రేవంత్

Published Sat, Feb 27 2016 3:34 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

వారు చచ్చిన వారితో సమానం: రేవంత్ - Sakshi

వారు చచ్చిన వారితో సమానం: రేవంత్

సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి వెళ్లిన వారు చచ్చిన వారితో సమానమని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉప్పు, కారం తిని పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా డివిజన్ల నుంచి బరిలోకి దిగిన కార్పొరేట్ అభ్యర్థులతో శుక్రవారం ట్రస్ట్ భవన్‌లో రేవంత్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం చూపిస్తుందని, కానీ కొందరికి ఆ విశ్వాసం లేకుండా పోయిందని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి లేని వారు పార్టీ నుంచి వెళ్లిపోయినా వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement