నోట్ల రద్దు.. పొలిటికల్ గేమ్ : విమలక్క
Published Thu, Nov 17 2016 4:22 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చలామణిలోకి తెచ్చిన రూ. 2 వేల నోటును తక్షణమే నిషేదించాలని.. అవనీతిని మరింతగా పెంచి పోషించేందుకు మోదీ ప్రభుత్వం రూ. 2 వేల నోటు తీసుకొచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు. యూపీ ఎన్నికల పొలిటికల్ గేమ్లో భాగంగానే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని.. దీని వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
Advertisement
Advertisement