పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్ | ys jagan meets party mps today | Sakshi
Sakshi News home page

పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్

Published Sun, Nov 22 2015 11:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్ - Sakshi

పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు.

ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలు లేవనెత్తాలని పార్టీ భావిస్తోందని, ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement