పాక్లో 12మంది మిలిటెంట్లు హతం | 12 militants killed in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో 12మంది మిలిటెంట్లు హతం

Published Tue, Mar 1 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

పాకిస్తాన్లో మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన పోరులో 12 మిలిటెంట్లు హతమయ్యారు.

ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన పోరులో 12 మిలిటెంట్లు  హతమయ్యారు.  ఆఫ్ఘన్‌ సరిహద్దుల్లోని ఉత్తర వజిరిస్తాన్‌  ప్రాంతంలో సైన్యం గతరాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్లో మిలిటెంట్లు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 

 

ఈ ఘటనలో మిలిటెంట్ కమాండర్ హిజ్బుల్లా హతమైనట్లు సమాచారం. మిలిటెంట్లు దాగిఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు వారిపై దాడి చేశాయి. కాగా గత వారం  జరిగిన ఎదురు కాల్పుల్లో 50మంది మిలిటెంట్లతో పాటు ఓ ఆర్మీ ఉన్నతాధికారితో పాటు నలుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement