లోయలోకి బస్సు బోల్తా.. 20 మంది మృతి | 20 killed in Peru accident | Sakshi
Sakshi News home page

లోయలోకి బస్సు బోల్తా.. 20 మంది మృతి

Published Sun, Sep 14 2014 8:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

20 killed in Peru accident

లిమా: పెరూలో బస్సు లోయలోకి పడటంతో కనీసం 20 మంది మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. చల్హాన్కా, పెక్వియో పట్టణాల మధ్య హైవేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి 200 లోయలో పడింది.

మరణించినవారిలో 11 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. పెరూలో రోడ్లు పాడవడం, వాహానాల సామర్థ్యం సరిగాలేకపోవడం, నిర్లక్ష్యంగా నడపడం వంటి కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement