'వారు చేసింది నీచమైన పని' | Hasina vows to do everything to 'uproot militants' from B'desh | Sakshi
Sakshi News home page

'వారు చేసింది నీచమైన పని'

Published Sat, Jul 2 2016 1:20 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

Hasina vows to do everything to 'uproot militants' from B'desh

ఢాకా: ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా కృషి చేసే ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగుతామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఢాకాలోని ఓ రెస్టారెంటుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఆమె స్పందిస్తూ ఈ దాడి ముమ్మాటికి నీచాతి నీచమైనదే అన్నారు.

ఇలాంటి వారిని ఏ ముస్లింలు అని అనాలి? అసలు వీరికి మతమంటూ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పవిత్ర ప్రార్ధనలు పక్కకుపెట్టి వారు ప్రజలను చంపడానికి వెళ్లారు. ఇలాంటి చర్య ఏమాత్రం సహించరానిది కాదు. వారికి అసలు ఏ మతం లేదు. ఉగ్రవాదమే వారి మతం' అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement