రాయ్పూర్: చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రమణ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సాంకేతికలోపం ఏర్పడింది. సోమవారం కుసుమా నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
హెలికాప్టర్ 4 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో అక్కడ నుంచి ఒకేసారి 150 అడుగుల కిందకు పడిపోయింది. కాగా పైలట్ వెంటనే హెలికాప్టర్ను నియంత్రించి సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చత్తీస్గఢ్ సీఎంకు తప్పిన పెను ప్రమాదం
Published Mon, Feb 29 2016 6:10 PM | Last Updated on Tue, May 29 2018 11:17 AM
Advertisement
Advertisement