న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరువు నివేదికలో వర్షపాతం ఉపాధి హామీ వివరాలు లేకపోవడంపై మండిపడింది. ఎందుకు వివరాలు సేకరించి భద్రపరచలేదని నిలదీసింది. కరువును అంత తేలిగ్గా తీసుకోవద్దని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది.
'కరువును తేలికగా చూడొద్దు'
Published Tue, Apr 19 2016 4:49 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
Advertisement
Advertisement