కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు శాంతి సామరస్యాలతో, సంపదతో జీవించాలని రాహుల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.