స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు మృతి | School bus turns turtle in Gujarat 4 children & 2 women died | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు మృతి

Published Thu, Jan 21 2016 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు మృతి

స్కూల్ బస్సు బోల్తా: ఆరుగురు మృతి

కిషోడ్(గుజరాత్): స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు చిన్నపిల్లలతో పాటూ మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన గుజరాత్లోని కిషోడ్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement