మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత | trs mp kavitha meets narendra modi | Sakshi
Sakshi News home page

మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత

Published Fri, May 8 2015 1:50 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత - Sakshi

మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత

న్యూఢిల్లీ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హాల్లో కలిశారు. తెలంగాణకు చెందిన వివిధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా ప్రధానితో చర్చించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కాగా ఎంపీ కవిత  ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రధానితో చర్చించిన అంశాలపై ఆమె ప్రకటన చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement