ఎస్పీ బాలుకు కేంద్రం లేఖ | Urban development ministry of india Writes Letter to SP Balasubramaniam | Sakshi
Sakshi News home page

ఎస్పీ బాలుకు కేంద్రం లేఖ

Published Sun, Jan 4 2015 11:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

ఎస్పీ బాలుకు కేంద్రం లేఖ

ఎస్పీ బాలుకు కేంద్రం లేఖ

మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం కోరింది.

హైదరాబాద్: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆదివారం ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు లేఖ రాసింది. గత ఏడాది ఆక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని పలువురు ప్రముఖులకు మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement