వారం రోజుల పాటు రాష్ట్ర రాజధాని వేదికగా లక్షలాది విద్యార్థులు, విదేశీ అతిథులకు ఆనందాన్ని పంచిన 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
బాలల చలన చిత్రోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్
Published Wed, Nov 20 2013 9:55 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement