తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు.. | Arvind Dharmapuri likely to win by handy margin | Sakshi
Sakshi News home page

తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు..

May 24 2019 6:01 AM | Updated on May 24 2019 6:01 AM

Arvind Dharmapuri likely to win by handy margin - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులిద్దరు పార్లమెంట్‌ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు అర్వింద్‌ ధర్మపురి కూడా ఎంపీగా విజయం సాధించారు. కాగా డి శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అర్వింద్‌ బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement