ప్రశాంత్‌ కిషోర్‌ ఢిల్లీలోనే లేరు | Prashant Kishore is not in Delhi | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిషోర్‌ ఢిల్లీలోనే లేరు

Published Sun, Mar 18 2018 2:50 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

Prashant Kishore is not in Delhi - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం ఢిల్లీలోనే లేరని.. అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహించిన సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన సంస్థ ఐ–ప్యాక్‌ ప్రశ్నించింది. ఏపీ బీజేపీ నేతలతో అమిత్‌ షా శనివారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్‌ కిషోర్‌ పాల్గొన్నారంటూ ఓ వర్గం మీడియా ప్రసారం చేసిన కథనాలను ట్వీటర్‌లో ఐ–ప్యాక్‌ ఖండించింది. అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం.. ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement