నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌ | Today News Roundup 27th August 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Published Mon, Aug 27 2018 6:40 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Today News Roundup 27th August 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు  జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు.  ‘ఏయ్‌ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ఏయ్‌.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు

‘మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలు’

ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు?

70 ఏళ్ల తర్వాత బయటడింది..

బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్‌ భార్య

పవర్‌ ​కంపెనీలకు భారీ షాక్‌

ద్యుతీచంద్‌కు భారీ నజరానా

ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement