news media
-
నచ్చకపోతే భారత్లో పనిచేయవద్దు: వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై పరువు నష్టం కేసు వేసిన విషయంలో హైకోర్టు.. వికిపీడియాకు గురువారం ‘కోర్టు ధిక్కార నోటీసులు’ జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారతదేశంలో తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని హైకోర్టు తెలిపింది.కాగా ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐను వికీపీడియా తన పేజీలో ప్రస్తుత ప్రభుత్వానికి 'ప్రచార సాధనం'గా పేర్కొంది. దీంతో వికీపీడియా తన ప్లాట్ఫారమ్లో సవరణలు చేసుకోవడానికి వ్యక్తులను అనుమతిస్తోందని ఏఎన్ఐ ఆరోపించింది. తమ గురించి తప్పుడు సమాచారం ఎడిట్ చేసింది వికీపీడియా, దాని ఎడిటర్లు కాదని, ముగ్గురు బయటి వ్యక్తులు అని పేర్కొంది. ఈ క్రమంలో వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియాపై ఢిల్లీ కోర్టులో రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.అయితే వికీపీడియాలో ఈ సవరణలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు సదరు సంస్తను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ఆ వివరాలును వెల్లడించలేదని ఏఎన్ఐ తెలిపింది. దీనిపై వికీపీడియా స్పందిస్తూ.. తమ వైపు నుంచి కొన్ని పత్రాల సమర్పణ పెండింగ్లో ఉందని, వికీపీడియా భారతదేశంలో ఆధారితం కానందున వారి వివరాల వెల్లడికి ఆలస్యం అయిందని కోర్టుకు తెలిపింది.అయితే వికీపీడియా సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ‘ప్రతివాది భారతదేశంలో ఒక సంస్థ కాకపోవడం ప్రశ్న కాదు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తాము. వికీపీడియాను బ్లాక్ చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతాము.. ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు. మీకు భారతదేశం నచ్చకపోతే, దయచేసి ఇక్కడ పని చేయవద్దు’ అంటూ మండిపడింది.తదుపరి విచారణను అక్టోబర్కు వాయిదా వేసిది. అంతేగాక వచ్చే విచారణలో కంపెనీ ప్రతినిధి తప్పక హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
పూర్తిగా అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా సంస్థ..
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రాఘవ్ బెహల్ నెలకొల్పిన డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో (క్యూబీఎంఎల్) మిగతా 51 శాతం వాటాను వ్యాపార దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయనుంది. తమ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. లావాదేవీ పూర్తయ్యాక ఏఎంఎన్ఎల్కు క్యూఎంఎల్ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. బీక్యూ ప్రైమ్ పేరిట మీడియా ప్లాట్ఫామ్ను నిర్వహించే క్యూబీఎంఎల్లో ఏఎంఎన్ఎల్ గతంలో రూ. 48 కోట్లకు 49% వాటాలను కొనుగోలు చేసింది. గతంలో బ్లూమ్బెర్గ్ క్వింట్గా పిలిచే బీక్యూ ప్రైమ్ను యూఎస్ వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ మీడియా, భారత్కు చెందిన క్వింటిలియన్ మీడియా సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అయితే, బ్లూమ్బెర్గ్ గత ఏడాది మార్చిలో ఆ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. -
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్కు, వారి కుటుంబ సభ్యులకు.. -
డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’
న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్ల కోసం టెక్ దిగ్గజం జీఎన్ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు. -
భారత్లో యాహూ న్యూస్ బంద్
Yahoo News India: వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్లో న్యూస్ ఆపరేషన్స్ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు నేటితో(ఆగష్టు 26) పుల్స్టాప్ పెట్టింది. ఈ మేరకు న్యూస్ ఆధారిత వెబ్సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ.. మెయిల్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్ సేవల కంపెనీ యాహూ.. ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్ను పబ్లిష్ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్డౌన్తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. క్లిక్ చేయండి: వాట్సాప్ వాయిస్ కాల్ రికార్డు.. ఇలా చేయొచ్చు ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను.. అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్ కంటెంట్.. ముఖ్యంగా యాహూ క్రికెట్పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ముట్టుకోకుండానే ఫోన్ పని చేస్తుందిక -
రాహుల్ ట్విటర్లో మాత్రమే యాక్టివ్గా ఉంటారు: శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘడి కూటమి సర్కార్లో విభేదాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. ఇక మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో ముందున్నప్పటికీ, అది కేవలం ట్విట్టర్కు మాత్రమే పరిమితమైందని అందులో ధ్వజమెత్తారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకభిప్రాయం తీసుకురావడంలో రాహుల్ విఫలమయ్యారని రాసుకొచ్చింది. అదే సమయంలో విపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయం ప్రశంసలు కురిపించింది. శరద్ పవార్ మాదిరిగా రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని వివరించింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీటుగా స్పందించారు. ఈ పరిణామాలను చూస్తుంటే విభేదాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ -
ఫేస్బుక్ వివాదం: మోదీతో ఆస్ట్రేలియా చర్చలు
సిడ్ని: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు.. వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆసీస్లోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్ఫామ్పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. దీనిపై ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా పైకి మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నప్పటికీ చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్తో పాటు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనిపై ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని వివరించారు. అదే సమయంలో ఫేస్బుక్కు సైతం చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ యథాస్థితిని తీసుకొచ్చేందుకు ఫేస్బుక్ యాజమాన్యం త్వరతగతిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ తరహా యుద్ధం సరైనది కాదని పేర్కొన్నారు. కాగా, ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్ఫామ్కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. కాగా, ఆసీస్ మీడియా అవుట్ లేట్లను, కొత్తకంటెంట్ను కనబడకుండా నిరోధించారని ఫేస్బుక్ కోశాధికారి ఫైడెన్బర్గ్ తెలిపారు. ఆసీస్ ప్రధాని బెదిరింపు ధోరణిని మానుకోవాలని కూడా కోరారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆసీస్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఆసీస్ కంటేంట్ను నిలిపడం కన్నావేరే మార్గం కనిపించలేదని అన్నారు. ఇప్పటికే భారత ప్రధాని మోదీతోను, కెనెడాకు చెందిన జెస్టిస్ ట్రూడోతో చర్చించామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. కాగా , నిషేధం విధించినప్పటి నుంచి స్వదేశీ, విదేశీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మైఖేల్ మిల్లర్ తెలిపారు. ఫేస్బుక్ నిషేధ ప్రభావంను ఇంకా ప్రజలు పూర్తిగా ఎదుర్కొలేదని అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మిల్లర్ కోరారు. ఇక్కడ చదవండి: ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
రకుల్ పిటిషన్పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రియా చక్రవర్తి డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో తన పేరు మీద వార్తలు రాయడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో రకుల్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టగా రకుల్ తరపున న్యాయవాది అమన్ హింగోరాని తమ వాదనలు వినిపించారు. నటి దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 17న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్చలను తీసుకున్నారో సూచిస్తూ స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే మీడియాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను జస్టిస్ నవీన్ చావ్లా ఆదేశాలు జారీ చేశారు. అయితే రకుల్ తన పిటిషన్లో డ్రగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసి, తగిన నివేదికను కోర్టు ముందు దాఖలు చేసే వరకు మీడియా తనపై వార్తలు ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు ఆక్టోబర్ 15కు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయట పడిన విషయం తెలిసిందే. రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది -
ఫేస్బుక్, గూగుల్కు షాకిచ్చిన ఆస్ట్రేలియా
కాన్బెర్రా: వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ సంస్థలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలను జరపాలను ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కారణంగా సదరు కంపెనీలపై దాదాపు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 28 వరకు సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి చట్టం అమల్లోకి తెస్తామని జోష్ ఫ్రైడెన్బర్గ్ వివరించారు. (అమెరికాలో టిక్టాక్ నిషేధం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు) చాలాకాలంగా తమ కంటెంట్ను ఉపయోగిస్తూ డిజిటల్ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఆరోపించాయి. కాపీరైట్ కింద తమకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే తమ కంటెంట్ను వాడి డిజిటల్ సంస్థలు ఉచితంగా డబ్బును కూడగడుతున్నాయని ఫిర్యాదు చేశాయి. తమ ఉద్యోగులు ఎంతో కష్టపడి వార్తా కథనాలు ప్రసారం చేస్తే వాటిని ఇష్టారాజ్యంగా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వాడుకుంటున్నాయని పలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆస్ర్టేలియా ప్రభుత్వం అక్కడి మీడియాకు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ ముసాయిదా కోడ్ ఫేస్బుక్, గూగుల్ లాంటి అతి పెద్ద డిజిటల్ సంస్థలకే వర్తిస్తాయని, త్వరలోనే మరిన్ని సంస్థలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (సెక్యూరిటీ గార్డుకు రూ.31 కోట్లు) -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్ను ప్రశ్నించింది. -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, అమరావతి : యువనేస్తం పథకం ప్రారంభసభలో విద్యార్థులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ఈ పథకం ఎన్నికల కోసమే పెట్టారా..ఎన్నికలు ముగియగానే ఈ పథకాన్ని మూసేస్తారా అని విద్యార్థులు ప్రశ్నించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) విద్యార్థుల ప్రశ్నలకు ఖంగుతిన్న చంద్రబాబు రేవంత్ గుట్టంతా ఆ హార్డ్డిస్క్లో ఉందా? కోల్కత్తాలో భారీ పేలుడు నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్లో తొలిసారి మహిళకి... నా సినిమా ఆపాలని చూస్తున్నారు ‘ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకోండి’ హైదరాబాద్కు భారీగా పెట్టుబడులు! -
బాబూమోహన్.. బంగ్లా ఫ్యాన్స్.. నేటి విశేషాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గజపతినగరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన రాజన్న తనయుడికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీలో చేరిపోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలుగువాళ్లు భాషాపరంగానూ ముందంజలో ఉన్నారని వెల్లడైంది. ఇక బాలీవుడ్లో తనుశ్రీ దత్తా ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్ ఫైనల్లో మూడో అంపైర్ నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు సోషల్ మిడియాలో కారాలు-మిరియాలు నూరుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘గజపతి’ నియోజకవర్గంలో ఘన స్వాగతం అమెరికాలో అన్నింటా తెలుగువారే! టీఆర్ఎస్కు మరో షాక్ నవవధువుపై సామూహిక అత్యాచారం మరి అక్షయ్ సంగతేంటి : తనుశ్రీ హవ్వా.. అది అవుటా? -
శబరిమల, రేవంత్.. నేటి ప్రధానాంశాలు
సాక్షి, హైదరాబాద్: శబరిమల ఆలయంలో మహిళలపై ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న పాత విధానాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. మరోవైపు ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు విచారించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కాగా, హైదరాబాద్లోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ నివాసం వద్ద పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. తనుశ్రీ దత్తా ఆరోపణలు, వన్డేల్లో మరో డబుల్ సెంచరీ.. మరిన్ని విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) శబరిమల కేసు : సుప్రీంకోర్టు కీలక తీర్పు బాబును ఎందుకు వదిలేస్తున్నారు? రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత ఇమ్రాన్ ఖాన్పై భార్య ప్రశంసలు మరో బాంబు పేల్చిన తనుశ్రీ వన్డేల్లో మరో డబుల్ సెంచరీ -
అయోధ్య.. రేవంత్.. ఈరోజు విశేషాలు
సాక్షి, హైదరాబాద్: అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. తనను ఎదుర్కొలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించగా, తమ ప్రమేయం లేదని టీఆర్ఎస్ పేర్కొంది. అవినీతికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్గా మారిపోయారని వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. సమంత ట్రోలింగ్, వీరేంద్రుడి ట్వీట్ మరిన్ని విశేషాలు మీకోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్ హెచ్ 4 వీసా రద్దు వద్దు సమంత డ్రెస్సింగ్పై మళ్లీ రచ్చ! పాక్ ఓటమి.. సెహ్వాగ్ ట్వీట్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 271వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎస్. కోట అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో జననేతకు జననీరాజనం పలికారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జననేతకు నీరాజనం పలికిన లక్కవరపుకోట కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులు ఉగ్ర భయం 40మంది పోలీసుల రాజీనామా అందరూ చూస్తుండగానే అత్తాపూర్లో దారుణ హత్య బోయపాటికి బాలయ్య డెడ్లైన్..! బౌలింగ్ చేస్తావా.. నిన్నే మార్చాలా వివో వి 9 ప్రొ లాంచ్ : స్పెషల్ డిస్కౌంట్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం నుంచి ప్రారంభించారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్ జగన్ను కలిసిన దివ్యాంగులు, జిందాల్ కార్మికులు కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు..! మెగాస్టార్ టైటిల్తో చరణ్..! రాజీవ్ ఖేల్రత్న అందుకున్న కోహ్లి వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్లు మావో హత్యాకాండలో భీమవరం మహిళ! -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంకల్పయాత్రలో నడిచేది తనే అయినా.. నడిపించేది మాత్రం ప్రజల అభిమానమేనని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ పులివెందుల.. ఎక్కడ కొత్తవలస అని, దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానంతోనే ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు మైలురాయి దాటిందని స్పష్టం చేశారు. 269వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) నడిచేది నేను.. నడిపించేది ప్రజల అభిమానం: వైఎస్ జగన్ మెట్రో సేవలను వినియోగించుకోవాలి: గవర్నర్ అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సీనియర్ నటుడు టీ20 సిరీస్ భారత మహిళలదే పేటీఎం మాల్ సేల్ : ల్యాప్టాప్లపై ఆఫర్లు -
ఎమ్మెల్యే కాల్చివేత, వినాయక నిమజ్జనం ఇవే నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి వైఎస్సార్సీపీలో చేరిన రిటైర్డ్ డీఐజీ ఒక్కడే కానీ మూడు గెటప్స్ ఆసియాకప్ : పాక్దే బ్యాటింగ్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్ట్లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 267వ రోజు పాదయాత్రలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు : వైఎస్ జగన్ హరీశ్రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు! రాఫెల్ డీల్ : రగులుతున్న రగడ నవాబ్ : అన్నదమ్ముల యుద్ధం! ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు: జడేజా జియోలో కొత్త ఐఫోన్లు -
ఈ రోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్తో
సాక్షి, హైదరాబాద్: తామేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. మరోవైపు తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కుంతియాను దుర్భాషలాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నోటీసులు పంపింది. ప్రణయ్ హత్యపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈరోజు వార్తా విశేషాలు మరిన్ని మీకోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అక్రమ మైనింగ్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు కోమటిరెడ్డి, వీహెచ్పై అధిష్టానం సీరియస్ అత్యధిక వేతనాలు పొందింది వారే! క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు ప్రణయ్ హత్యపై రాంగోపాల్వర్మ కామెంట్ ‘మా ఆయన కోసం కాదు.. దేశం కోసం చూస్తా’ -
ఒక్క క్లిక్తో.. ఈరోజు వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 24న మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చిరస్థాయిలో గుర్తుంచుకునేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ముందుస్తు ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇక ఆసియాకప్లో టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడి స్వదేశానికి పయనమవుతున్నారు. ఈరోజు విశేషాలు మీ కోసం... (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి ఆజాద్ను చుట్టుముట్టిన ఆశావాహులు నా భార్యే కారణం: మనోహరచారి పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు కౌశల్ను సాగనంపేందుకు స్కెచ్? మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఔట్.. -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) హైదరాబాద్లో మరో మారుతీరావు సుప్రీంకోర్టు ముందుకు ‘ముందస్తు ఎన్నికలు’ ‘కోడెల’ తనయుడి వీరంగం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్కు గ్రీన్సిగ్నల్ బాలీవుడ్కు విజయ్ దేవరకొండ..! ఆ క్యాచ్ శ్రీశాంత్ వదిలేస్తే.. చెంప పగిలేది భలే ఆఫర్ : పెట్రోల్పై 50 శాతం డిస్కౌంట్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కాగా టీచర్లను అరెస్ట్ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీచర్ల అరెస్ట్ను ఖండించిన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్ ప్రణయ్ కేసు: మీడియా ముందుకు నిందితులు 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ‘సమంత మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’ టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన హాంకాంగ్ ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ : 105జీబీ డేటా -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : భీమిలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి పాలనపై మండిపడ్డారు. 264వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆనందపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) భూములు కనిపిస్తే కబ్జా చేస్తున్నారు: వైఎస్ జగన్ ‘కారు’లోనే కొండా దంపతులు విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం నైట్రైడర్స్దే టైటిల్ సూ..పర్ సేల్ : రూ.500కే టికెట్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైంది.అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జగన్కు అడుగడుగునా వినతుల వెల్లువ జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు ‘షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు’ ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగేట్రం సైరా : ఒక్క సీన్కే 45 కోట్లు అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్ ఎందుకు? పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : బద్ధ విరోధి అయిన టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ-కాంగ్రెస్ చేతులు కలుపడం ప్రతికూల సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతుందని కాంగ్రెస్ నేతలు మథన పడుతున్నారు. టీడీపీతో పొత్తు ఇబ్బందికర పరిణామమేనని టీ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీడీపీతో పొత్తు.. టీ కాంగ్రెస్లో భిన్న స్వరాలు! ప్రేమవివాహం.. భార్య కళ్లముందే దారుణం పంత్ ఇప్పుడే వద్దు: సెహ్వాగ్ కత్రినా హారతి.. నెటిజన్లు ఫైర్ విజయ్ మాల్యాకు ఎవరి సహకారం ? పెట్రో మంటలు : పేటీఎం భారీ ఆఫర్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక హామీలిచ్చి వాటన్నింటినీ తుగంలో తొక్కారని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో ముస్లిలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ అసెంబ్లీ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో ఊరట ‘నా కెరీర్లో అవే చెత్త సినిమాలు’ సిరీస్ పోయినా.. ర్యాంక్ పదిలమే భారీగా పెరిగిన పేటీఎం నష్టాలు -
కొండంత విషాదం.. మహాకూటమి.. ఇవీ నేటి టాప్న్యూస్
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 57 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం! ఎన్నికలకు సర్వం సిద్ధంకండి కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి ‘అరవింద సమేత’లో బాలీవుడ్ టాప్ స్టార్..! సచిన్పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు జియో ఫోన్లలో వాట్సాప్: రికార్డ్ సేల్స్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులకు సుముచిత స్థానం కల్పిస్తామని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖలోని సిరిపురంలో బ్రాహ్మణ సంఘాలతో వైఎస్ జగన్ సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) గుడిని..గుడిలోని లింగాన్నీ దోచేశారు టీఆర్ఎస్లో హోరెత్తుతున్న అసమ్మతి మండుతున్న పెట్రోల్ : దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన వైరల్గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్ ఆఖరి ఇన్సింగ్స్లో కుక్ సెంచరీ సెన్సెక్స్ భారీ పతనం -
ముందస్తు హోరు.. వలసల జోరు..నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్రెడ్డి తనయుడు రామ్కుమార్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్కుమార్ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు బీజేపీకి ఝలక్.. కాంగ్రెస్లోకి మరో నేత ఒంటరిగానే పోటీ చేస్తాం 2019 ఎన్నికలు : మళ్లీ ఆయనకే పగ్గాలు! పవన్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడా..! ఆసియా కప్ ట్రోఫీ ఆవిష్కరణ రూ.1 కే హానర్ 9ఎన్ -
అసెంబ్లీ రద్దు.. సుప్రీం తీర్పు.. నేటి టాప్ న్యూస్ ఇవే
సాక్షి, హైదరాబాద్ : సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎందుకు అనర్హులుగా ప్రకటించరని ప్రశ్నించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) అనుకూల మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులు వీరే సుప్రీం తీర్పు : డ్యాన్స్తో అదరగొట్టిన హోటల్ స్టాఫ్ ‘దిగిపోయేటప్పుడూ కేసీఆర్వి అబద్ధాలే’ జపాన్ను వణికించిన భూకంపం ‘ముఖ్యమంత్రి పదవా.. మ్యూజికల్ చైర్స్ ఆటా?’ ద్రవిడ్ అంగీకరించాడు..కానీ ఆకట్టుకునే ఫీచర్లతో వివో వి11 ప్రొ లాంచ్ -
క్లిక్ చేయండి.. నేటి ముఖ్య వార్తల్ని తెలుసుకోండి..!
సాక్షి, సబ్బవరం : చంద్రబాబుకు విశాఖ భూములపై కన్ను పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బాబు గజానికో కబ్జాకోరును తయారు చేశారని నిప్పులు చెరిగారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) పెదబాబు పర్మిషన్, చినబాబుకు కమిషన్ : వైఎస్ జగన్ సొంత గూటికి డీఎస్! మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్ మరోసారి నవ్వుల పాలైన అనుష్క అంచనాలు పెంచేసిన అమలాపాల్..! పెట్రోల్ ధరలు : నీతి ఆయోగ్ నిర్లక్ష్య వ్యాఖ్యలు ప్చ్.. పాతాళానికి రూపాయి పోలీసులపై దాడి చేసి మరీ.. కూతురి కిడ్నాప్! (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ ఆయన విమర్శలు చేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’ బాబు వ్యాఖ్యలకు నవ్వాలో, ఏడవాలో: టీజేఆర్ రిసెప్షన్ రోజే నవవరుడు ఆత్మహత్య బాలీవుడ్ సినిమాలో జగపతి బాబు లుక్ రాష్ డ్రైవింగ్పై సుప్రీం కీలక తీర్పు విండీస్తో టీమిండియా షెడ్యూల్ ఇదే.. కొడుకు స్వర్ణ పతకాన్ని చూడకుండానే.. అమెజాన్ ఇండియా సరికొత్త ప్రయోగం (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో... ఈరోజు ప్రధానాంశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్ అనే యువకుడికి మృతికి సీఎం చంద్రబాబే కారణమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 2015లో చిత్తూరు జిల్లాలో తొలి బలవన్మరణం జరిగినపుడే సీఎం చంద్రబాబు మేల్కొని ఉంటే ఇలా జరిగేదా? అని ప్రశ్నించారు. మరోవైపు డీఎంకేలో సంస్కరణలకు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీకారం చుట్టారు. దాస్యపు సంస్కృతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాగా, టీమిండియా క్రికెటర్ బద్రీనాథ్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీకోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) త్రినాథ్ ఆత్మహత్యకు సీఎం కారణం కాదా? మధ్యయుగపు చక్రవర్తిలా కేసీఆర్ యవ్వారం స్టాలిన్ కాళ్లపై పడొద్దు.. రుణాలపై వడ్డీరేటు పెంచిన ఎస్బీఐ ప్రొఫెషనల్ బ్రదర్స్ క్రికెట్కు బద్రీనాథ్ గుడ్బై -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫొటోలపై క్లిక్ చేయండి) ఎర్రచందనం వేలం వెనుక కుట్ర : భూమన 16 మంది సీఎంలు చేయనిది.. కేసీఆర్ చేశారు: డీకే అరుణ భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో ట్విస్ట్! మెగా మెర్జర్ పూర్తి : ఎయిర్టెల్ ఔట్ జయకు మహేష్ బాబు నివాళి కోహ్లి తడాఖ.. సచిన్ రికార్డు బ్రేక్ -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ‘‘ప్రజాసంకల్పయాత్ర’’ 250వ రోజుకు చేరుకుంది. గత ఏడాది నవంజర్ 6వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తైన పాదయాత్ర ప్రస్తుతం 11వ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు జననేత 2842కి.మీ నడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మరో మైలురాయిని దాటిన ప్రజాసంకల్పం! అధికార లాంఛనాలతో ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కవిత సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ అవార్డు విషయంలో అంగ్సాన్ సూకీకి ఊరట ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ 5 నిమిషాల్లో రూ. 200 కోట్లు ‘@నర్తనశాల’ మూవీ రివ్యూ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, రాజకీయ నాయకుడు, నటుడు హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ నడిపిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) నందమూరి హరికృష్ణ దుర్మరణం అనకాపల్లిని జిల్లా చేస్తా: వైఎస్ జగన్ ‘రద్దు చేశారు.. రోడ్డున పడేశారు’ ఏడాదికి 83 లక్షల జీతం! ‘చై విత్ సామ్.. వర్సెస్ కాదు’ టెస్ట్ క్రికెట్ను కాపాడండి: విరాట్ కోహ్లి (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు వల్ల కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా వెలిగొండ టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘సంక్రాంతి తర్వాత చంద్రబాబు ఇంటికి’ టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు! ఆ ఆత్మహత్య.. ప్రభుత్వ హత్యే బీజేపీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్ అంకుల్ విరసం నేత వరవరరావు అరెస్ట్ ఎన్టీఆర్ బయోపిక్ : మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫైనల్లో ఓడిన సింధు.. రజతంతో సరి మార్కెట్లోకి మరో కంపెనీ : బడ్జెట్ ధర, అద్భుత ఫీచర్లు -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. ‘ఏయ్ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఏయ్.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు ‘మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలు’ ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు? 70 ఏళ్ల తర్వాత బయటడింది.. బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్ భార్య పవర్ కంపెనీలకు భారీ షాక్ ద్యుతీచంద్కు భారీ నజరానా ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నా -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి , హైదరాబాద్ : మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం వెళ్లి ప్రజాసంకల్పయాత్రలో పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) 2న వైఎస్సార్ సీపీలోకి ఆనం ప్రధానితో కేసీఆర్ సమావేశం ఫొటోగ్రాఫర్కు బెదిరింపులు భారత వైమానిక సంస్థ భారీ విరాళం జగ్గూభాయ్ బయోపిక్! యో-యో టెస్టుపై అంబటి రాయుడు స్పందన ఆన్లైన్లో నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం ‘ఆయనకు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలి’ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 244వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన యలమంచిలి బహిరంగ సభలో ప్రసంగించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా: వైఎస్ జగన్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..! కేరళ వరదలు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చరిత్ర గుట్టు విప్పే ఉప్పు గని!! ఆధార్ "ఫేషియల్ రికగ్నిషన్" త్వరలో టీమిండియాలో కాకినాడ కుర్రాడు నేడు విడుదలైన సినిమాల రివ్యూలు -
ఒక్క క్లిక్తో నేటి వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఆంధ్రకేసరికి వైఎస్ జగన్ ఘన నివాళి ఆయనతో విభేదాలు నిజమే: డీకే అరుణ యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి హెరిటేజ్, రత్నదీప్ షాప్లపై కేసు నమోదు మళ్లీ టాప్ లేపిన విరాట్ కోహ్లి సెన్సెక్స్ రికార్డు.. నిఫ్టీ ఫ్లాట్ ‘గోవిందుడు’ని మెచ్చుకున్న ఎంపీ కవిత -
ఈరోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్తో
సాక్షి, హైదరాబాద్: హస్తం పార్టీతో దోస్తీకి ‘సైకిల్’ అధినేత సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ నాయకుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్రెడ్డి మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు వరదలతో అల్లాడుతున్న కేరళలో నకిలీ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక క్రికెట్లో కోహ్లి సేన భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీ కోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) చంద్రబాబు-రాహుల్ మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం ఏడాదికి రూ.70 లక్షల వేతనం చిరుకు పవన్ శుభాకాంక్షలు కేరళ వరదలు: అభిమానుల అత్యుత్సాహం! 2018 ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్ మూడో టెస్ట్: భారత్ ఘనవిజయం -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఆయనను కలిసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. ప్రజల కోసం వైఎస్ జగన్ పడుతున్న కష్టాలను చూసి పలువురు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవితోపాటు 200మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో పలువురి చేరిక తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట మోదీకే జనం జేజేలు కేరళకు భారీ విరాళమిచ్చిన ఎన్ఆర్ఐ వ్యాపారి యూపీ : భార్యను చంపి ఫ్రిజ్లో, పిల్లల్ని సూట్కేసులో.. విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్ ఏషియన్ గేమ్స్: ‘రజత’ రాజ్పుత్ నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ లాంచ్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్తో పెళ్లికి సిద్దమయ్యారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖ జిల్లాలో 241వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన కోటవురట్ల బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఐదు పెళ్లిళ్లు చేసుకొని వదిలేశారు: వైఎస్ జగన్ కేరళ అప్డేట్స్ : బాబా రాందేవ్ రూ. 50 లక్షల సాయం రైతులపై మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు డెలివరీ కోసం సైకిల్పై వెళ్లిన మంత్రి! స్టోర్లోనే పేలిన ఐప్యాడ్ బ్యాటరీ బాలీవుడ్ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ విరాట్ కోహ్లి మరో రికార్డు (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆ దోపిడీ కేసును సీఐడీకి అప్పగించడం కచ్చితంగా వాస్తవాలను కప్పిపుచ్చడం కోసమేనని మండిపడ్డారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా? టీచర్స్ ట్రాన్స్ఫర్లలోనూ అవినీతి బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి ఆ టైమ్ దాటితే ఏటీఎంల్లో నగదు నింపరు.. రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు బిగ్బాస్లో ‘అర్జున్ రెడ్డి’ టీమిండియా ఆలౌట్.. రికార్డు సొంతం (వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయడి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ‘మరణమా నా కెందుకు భయమంటూ’ దివికేగారు. ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్లో సేద తీరారు. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య అటల్జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఇక సెలవంటూ సేదతీరిన కర్మయోగి భారత్కు విదేశీ నేతలు 20 లక్షల ఉద్యోగాలన్నారు.. ఏమైంది? 167కు చేరిన కేరళ వరద మృతులు ఆయన శాంతికోసం కృషి చేశారు: ఇమ్రాన్ ఖాన్ డేటా స్టోరేజీపై.. వాట్సాప్ గుడ్ న్యూస్ ‘ఝాన్సీ’ మూవీ రివ్యూ మహిళా క్రికెట్లో ఓ అద్భుతం (వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయడి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా విశేషాలు
సాక్షి, హైదరాబాద్ : దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్ కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు అమెరికా టెక్ దిగ్గజాలకే షాకిచ్చాడు! జియోఫోన్: యూట్యూబ్ వస్తోంది, మరి వాట్సాప్.. ‘గీత గోవిందం’ మూవీ రివ్యూ రవిశాస్త్రి వద్దు.. ద్రవిడ్ ముద్దు! (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమని ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్ రజనీకాంత్ పార్టీలోకి కరుణానిధి కుమారుడు? హజ్ యాత్రికులతో చంద్రబాబు పార్టీ స్లోగన్స్ జమిలిపై తేల్చేసిన ఈసీ ‘మోదీకి పెళ్లి సంబంధం చూస్తాను’ బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్.. 94 కోట్లు లూటీ! క్రికెట్లో అత్యంత అరుదైన సందర్భం తన సీమంతంలో డ్యాన్స్తో అదరగొట్టిన నటి (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) సోమ్నాథ్ చటర్జీ కన్నుమూత చంద్రబాబే డాన్ జీఎస్టీ అంటే తెలుసా?: రాహుల్ జయలలిత, కరుణానిధికి భారతరత్న? ఉమర్ ఖలీద్పై కాల్పులు.. హై సెక్యూరిటీ జోన్లో ఘటన! వరద నీటిలో వచ్చిన పెళ్లి కూతురు, వైరల్ కాజల్, అల్లుడు శీను వెరైటీ ‘కీకీ’ వీడియో పోరాడకుండానే లొంగిపోతే ఎలా?: సెహ్వాగ్ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
‘తనే నా హీరో’
సోనాలీ బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక షో షూటంగ్ నిమిత్తం న్యూయార్క్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనాలీని కలిశారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నేను సోనాలీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. బయట కూడా చాలాసార్లు తనని కలిశాను. తనేప్పుడు నవ్వుతూ.. ప్రశాంతంగా ఉండేది. కానీ నేను ఇన్ని రోజుల చూసిన సోనాలీకి.. ఓ 15 రోజులుగా చూస్తోన్న సోనాలీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ‘తనే నా హీరో’ అని’ అంటూ ట్వీట్ చేశారు. I have done few films with @iamsonalibendre. We’ve met socially many times in Mumbai. She always has been bright & a very warm person. But it is only in the last 15days that I got the opportunity to spend some quality time with her in NY. And I can easily say,”She is my HERO.”😍 pic.twitter.com/z6iBe2s7fy — Anupam Kher (@AnupamPKher) August 12, 2018 ట్వీట్తో పాటు చికిత్సకు ముందు సోనాలీ జుట్టు కత్తిరించుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. గతంలో వీరిద్దరు కలిసి ‘హమరా దిల్ ఆప్నే పాస్ హై’, ‘దిల్ హై దిల్ మైనే’,‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ వైద్య నేపధ్యంలో సాగే డ్రామా ‘న్యూ ఆమస్టర్డ్యామ్’ చిత్రకరణ నిమిత్తం న్యూయార్క్లో ఉన్నారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్, బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : అధికార టీడీపీ నాయకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై అంబటి ఫైర్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధర్మపురి సంజయ్ అరెస్ట్.. భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’ బాబు గోగినేని కథ ముగిసింది! కోహ్లి ఒక్కడి వల్ల కాదు సారీ..! ఇమ్రాన్ : గావస్కర్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలనంతా అవినీతిమయమని... ఇసుక, మట్టి, గుడి భూములు సహా దేన్నీ వదలడం లేదని.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు ఏపీ సీఎం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జననేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం తుని పట్టణానికి చేరుకుంది. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) రైలు తగలబెట్టించిన ఘనుడు చంద్రబాబు ఇనుప కంచెలను దాటుకుని వెళ్తాం స్టాలిన్కు పట్టాభిషేకం మాకూ జీవించే హక్కుంది; పవన్ కల్యాణ్ ‘నిన్ను చాలా మిస్సవుతున్నా.. కానీ ఏం చేయను’ కోహ్లి ఒక లెజెండ్ 10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్ఫోన్లు ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : హోదా పదేళ్లు ఇస్తామని మోదీ, కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రగల్భాలు పలికి రాష్ట్రాన్ని మోసం చేసి, మరో సారి ప్రజలను వంచించేందుకు నడుంబిగించారు. దీనిపై ప్రజలను చైతన్యం చేయడం కోసం గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో వైఎస్సార్ సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘వైఎస్ జగన్తోనే ప్రత్యేక హోదా సాధ్యం’ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు దుబారాకు అలవాటు పడ్డ ప్రాణం మరి! జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా.. కేరళను వణికిస్తున్న వరదలు దూసుకుపోతున్న ‘మహర్షి’ టీజర్ ఐపీఎల్ విలువ రూ. 43 వేల కోట్లు పేటీఎం మాల్ ‘ఫ్రీడం క్యాష్బ్యాక్’ సేల్ -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై మెరీనా బీచ్లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరిగాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) కరుణానిధి అంత్యక్రియలు వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ ఎన్డీఏ అభ్యర్థికే సేన మద్దతు షావోమి కొత్త ఫోన్ విశ్వరూపం-2 వాయిదా! కోహ్లి సరికొత్త చాలెంజ్ వాట్సాప్లో ఆ ఫీచర్ -
ఒక్క క్లిక్తో నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ‘ఉగ్ర’ కలకలం రేగింది. పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ ముష్కరులు ఏదైనా ఘాతుకానికి పాల్పడనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో చేరిన నటుడు కృష్ణుడు అవును..ఉద్యోగాలు ఎక్కడున్నాయ్..? ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం! ఎఫ్డీలపై వడ్డీ రేటు పెంచిన హెచ్డీఎఫ్సీ శుభలేఖ పంపండి.. పట్టు వస్త్రాలు పొందండి! కోహ్లిని అవమానించే యత్నం.. వైరల్ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోల మీద క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు..!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బోనాల సందడి వెల్లివిరిసింది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నేటి మరిన్ని వార్తాకథనాలు ఇవి.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) మోదీ అవినీతిని బయటపెడదాం ‘అప్పుడు దళితులు.. ఇప్పుడు కాపుల వంతు’ వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల ప్రపంచ చాంపియన్షిప్లో సింధుకు పరాభవం పాండ్యాతో పెళ్లి.. కన్ఫ్యూజ్ చేసిన ఈషా ప్రైవేటు స్కూల్స్, కాలేజీల ఫీజులకు కళ్లెం: వైఎస్ జగన్ ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు! (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి 11 వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇరువురు నేతలు 45 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు విభజనను త్వరగా పూర్తి చేయాలని, కొత్త జోన్ల విధానానికి కేంద్రం ఆమోదం తెలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) 11 వినతిపత్రాలు.. కేసీఆర్-మోదీ ఏకాంత భేటీ! ‘బాబు అవినీతిలో మీకు భాగస్వామ్యం లేదా?’ ఏకైక మహిళా సీఎం పేరు కూడా గల్లంతు! ‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్చల్ జమ్మూకశ్మీర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. వాట్సాప్ యాడ్.. హీలర్ భాస్కర్ అరెస్ట్ భారీ విస్పోటనం.. అంతుచిక్కని సిగ్నల్స్! కోర్టు ఆదేశాలు : సల్మాన్ ఆశలు ఆవిరి! తొలి టెస్టులో టీమిండియాకు షాక్ ఆ నెంబర్ మా పొరపాటే : గూగుల్ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: గత లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై నెగ్గి, ఫిరాయించిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత వి. విజయసాయిరెడ్డి కోరారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. ఫిరాయింపు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) ‘ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి’ సొంత ప్రభుత్వంపై సిద్ధు సంచలన వ్యాఖ్యలు! షెల్టర్ షేమ్పై స్పందించిన నితీష్ కుమార్ రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉంది దక్షిణాఫ్రికా సంచలన నిర్ణయం ఇండిపెండెన్స్ డే సేల్ : స్మార్ట్ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు సచిన్ రికార్డ్ మళ్లీ బ్రేక్ చేసిన కోహ్లి ‘గూఢచారి’ రివ్యూ : ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) -
ఒక్క క్లిక్తో నేటి వార్తా ప్రపంచం
సాక్షి, హైదరాబాద్: తమ సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుష్క వాగ్దానాలు చేయకుండా, నికార్సైన హామీలు ఇచ్చిన రాజన్న తనయుడిని మనసారా అభినందిస్తున్నారు. ‘అబద్ధాలు చెప్పలేను.. ఏం చేయగలనో అదే చెబుతానంటూ’ జనవాహిని సాక్షిగా ప్రమాణం చేసిన జననేతకు ధన్యవాదాలు చెబుతున్నారు. వైఎస్ జగన్కు సన్మానం జగన్ వల్లే హోదా సజీవం ‘తెలంగాణలొ నేరం చేయాలంటే భయపడాల్సిందే’ రామగుండం మేయర్పై నెగ్గిన అవిశ్వాసం ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును చేపడతాం : రాజ్నాథ్ సరికొత్త ఫీచర్లతో బ్లాక్బెర్రీ స్మార్ట్ఫోన్లు కేసు నమోదు : చిక్కుల్లో బిగ్బాస్ 2 ఇమ్రాన్ కోసం పాక్కు వెళ్తాం : భారత దిగ్గజ క్రికెటర్లు అశ్విన్ ‘తొలి’ ఘనత వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి -
ఒక్క క్లిక్తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: ఓట్లను దండుకోవడానికే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్ వేశాడని గుర్తు చేశారు. ‘ఎన్నికల వేళ కాపులంటే బాబుకు ప్రాణం’ మోదీ ఇస్తున్నారు..బాబు తీసేస్తున్నారు గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారు అద్వానీతో దీదీ భేటీ లాటరీలో భారతీయునికి రూ.6.8 కోట్లు దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్ గొడవపై క్లారిటీ ఇచ్చిన ఫిదా హీరోయిన్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆసీస్ మీడియా వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి -
ఒక్క క్లిక్తో నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. తమకు విధించిన ఉరి శిక్షను రద్దు చేసి, జీవిత ఖైదుగా మార్చాలంటూ నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింద కోర్టులు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దోషులు చేసింది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిర్భయ కేసు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. ప్రజా సొమ్ము వృథా కూడా అవినీతే! సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్లోని జైపూర్లో శనివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ప్రభుత్వం నిధులను భారీగా ఖర్చు చేయడం ఎంత మేరకు భావ్యమని విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో అమిత్ షాకు చేదు అనుభవం సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు తమిళనాడులో ఊహించని షాక్ తగిలింది. తాజ్ వద్ద నమాజ్ వద్దు: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : ‘తాజ్మహల్ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్లలో బాబు చేసిందేమీ లేదు: కన్నా సాక్షి, ప్రకాశం: చంద్రబాబు నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డిని, పవన్ కల్యాణ్ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. కత్తి మహేశ్ను అందుకే బహిష్కరించాం : డీజీపీ సాక్షి, హైదరాబాద్ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు అవిశ్వాసం ఆపేయండి! సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది భారత్ నుంచి ఆ దేశానికే అత్యధిక వలసలు సాక్షి, న్యూఢిల్లీ : నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదిక కోహ్లిసేనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్! బ్రిస్టల్ : భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాగన్ ఫైర్ అయ్యాడు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’ ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. -
అమ్మా..నాన్న.. ఓ సెల్ఫోన్!
న్యూయార్క్ : తల్లిదండ్రులు.. మీరు సెల్ఫోన్కు దగ్గరవుతున్నారా?.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని సెల్ఫోన్ వాడుతూ వృథా చేస్తున్నారా?.. అయితే మీ పిల్లలు మీకు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలు పిల్లలతో హాయిగా గడపాల్సిన సమయంలో సెల్ఫోన్ వాడుతూ ఉంటే పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా పిల్లలు క్రూరప్రవర్తన, చెడు ప్రవర్తనకు అలవాటుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ముఖాముఖి సంభాషణలు లేకపోవటాన్ని ‘టెక్నోఫెరెన్స్’ అని నామకరణం చేశారు. పిల్లల చెడు ప్రవర్తన నుంచి తప్పించుకోవాలని తల్లిదండ్రులు సెల్ఫోన్ను ఆశ్రయిస్తే అది వారిని మరింత నాశనం చేస్తుందంటున్నారు. రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ద్వారా వారు తల్లిదండ్రులకు మరింత దగ్గరవుతారని, వారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ కనబరుస్తూ ఉండటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుందని అంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమస్యలు ఎక్కువవ్వటానికి గల ముఖ్య కారణం సెల్ఫోన్ వాడకమేనని పేర్కొన్నారు. -
న్యూస్ రీడర్లకు భాషతో పాటు సమయస్ఫూర్తి ముఖ్యం
వివేక్నగర్ : టీవీలో వార్తలు చదివేవారికి స్పష్టమైన ఉచ్ఛారణతోపాటు భాష మీద పట్టు, సమయస్ఫూర్తి ముఖ్యమని వక్తలు అన్నారు. లలిత కళా స్రవంతి ఈవీ రాజయ్య అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో టీవీ న్యూస్ రీడర్లు, యాంకర్లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతతతోపాటు స్నేహ సంబంధాలు బలపడతాయన్నారు. అవార్డులు ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని అవి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. సాక్షి టీవీ న్యూస్ రీడర్ అనుశ్రీతోపాటు పలువురిని సత్కరించారు. సభలో జి.అన్నప దీక్షితులు, జి.సుజయ బాల, ఇ.విశ్వేశ్వరరావు, ఇ.శైలజ, ఎ.మహేష్బాబు, యం.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఎన్.రమాదేవి విష్య బృందం భరత నాట్య ప్రదర్శన ఇచ్చింది.వరంగల్ కు చెందిన యు.లక్ష్మణాచారి శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. -
సగం కోడి.. సగం మనిషి!
వాషింగ్టన్: ఇదేదో కామిక్ క్యారెక్టరో, సూపర్ హీరో ఫీచరో కాదు! పిండం ఎలా అభివృద్ది చెందుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన అరుదైన, వినూత్న ప్రయోగం. అయితే ఫలితం సైంటిస్టులు ఊహించిన విధంగా కాకుండా మరోలా వచ్చింది. అలా ‘సగం కోడి-సగం మనిషి’ ఆకారం దర్శనమిచ్చింది! వింతగొలిపేలా ఉన్న ఈ ప్రయోగఫలంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, జోకులు పేలుతున్నాయి కూడా!! ఇక వివరాల్లోకి వెళితే... అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల రాక్ఫెల్లర్ యూనివర్సిటీలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆ యూనివర్సిటీ.. బయోలాజికల్, మెడికల్ సైంటిఫిక్ రీసెర్చ్లకు కేంద్రంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. కోడి గర్భస్థ పిండంలోకి మానవ కణాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు.. తద్వారా పిండం ఎలా అభివృద్ధి చెందుతుందో అధ్యయనం చేయాలనుకున్నారు. ప్రొఫెసర్ అలీ బ్రివ్యానులౌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఆ ప్రయోగం కాస్త చివరకు సగం మనిషి-సగం కోడి పిండంగా రూపాంతరం చెందింది. ఈ ప్రయోగం సఫలమైనట్లుగానీ, విఫలమైనట్లుగానీ పేర్కొనని శాస్త్రవేత్తలు.. సగం మనిషి-సగం కోడి పిండ రూపం మాత్రం అరుదైనదిగా చెబుతున్నారు. -
మీడియా రంగంలోకి ఎలన్ మస్క్....?
న్యూయార్క్ : ‘జర్నలిజం అతి పురాతనమైన, పవిత్రమైన వృత్తి. ఒకప్పుడు వార్తాపత్రిక అంటే విశ్వసనీయతకు మారుపేరు. మరి నేడు.. అధికారంలో ఎవరూ ఉంటే వారికి కొమ్ముకాసి, భజన చేసి ప్రజల దృష్టిలో వారిని దేవుళ్లను చేసి అసలు నిజాలను ప్రజలకు తెలియకుండా.. తాము చెప్పిందే అక్షరసత్యంగా భ్రమింపచేసే అందమైన అబద్ధంగా మారింది. సమాజంలో ఉన్న అన్ని పత్రికలు ఇలానే ఉంటాయని చెప్పడం లేదు. కానీ ఎక్కువ శాతం ఇలానే ఉంటాయనేది బహిరంగ రహస్యం. పత్రికలకైనా, విలేకరులకైనా ముఖ్యంగా ఉండాల్సింది విశ్వసనీయత. కానీ నేడది నేతి బీరకాయ చందంగా తయారైంది. విలువలు పాటించడంలో తమకు సాటి మరెవరూ లేరని బీరాలు పలికే పత్రికా యజమాన్యాల అసలు రూపం అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి నేను ఒక నూతన మార్గాన్ని కనుగొన్నాను. ఇందుకు గాను నేను ఒక వెబ్సైట్ రూపొందిస్తున్నాను. ఇక్కడ మీరు ప్రతి జర్నలిస్టు విశ్వసనీయతకు మార్కులు ఇవ్వొచ్చు. మీరు చదివే ప్రతి కథనానికి సంబంధించి అసలు వాస్తవాలను తెలపవచ్చు. దాని ఆధారంగా సదరు పత్రిక, దాని యాజమాన్యం, ఆ విలేకరి విశ్వసనీయతను విశ్లేషించి మార్కులు ఇవ్వొచ్చు’ అంటున్నారు ప్రపంచ బిలియనీర్, స్పేస్ ఎక్స్ కంపెనీ యజమాని, టెస్లా ఇంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలన్ మస్క్. ఎలన్కు మీడియా మీద ఇంత కోపం రావడానికి కారణం.. కొన్ని నెలలుగా టెస్లా కంపెనీ విడుదల చేసిన సెడాన్ మోడల్ 3 కార్ల గురించి మీడియాలో వరుసగా ప్రతికూల కథనాలు ప్రచురితమవుతున్నాయి. పోయిన వారం కూడా ఒక ప్రముఖ వార్త పత్రిక టెస్లా కంపెనీ సెడాన్ మోడల్ 3 కార్లో బ్రేకింగ్ వ్యవస్థ సరిగా లేదని.. అంతేకాక సెడాన్ మోడల్ 3 కార్లు ఎక్కువగా క్రాష్ అవుతున్నాయని ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ ఎలన్ త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రమాణం చేశారు. తమ కార్లకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు ఉన్నా కూడా మీడియా సంస్థలు లోపాలనే ఎక్కువగా ప్రచురించి ప్రజల్లో కంపెనీ పట్ల ఉన్న నమ్మకాన్ని నీరుగార్చటంతో తానే స్వయంగా మీడియా రంగంలోకి ప్రవేశించాలని భావించారు మస్క్. దాన్ని గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. పత్రికల వారికి అసలు నిజాలు తెలిసినప్పటికీ వారు చక్కర పూత పూసిన తియ్యని అబద్దాలనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే తమ వెబ్సైట్లను/ పత్రికలను ఎక్కువ మంది చూడాలని వారు కోరుకుంటారు. ఎంత ఎక్కువ మంది తమ వెబ్సైట్/పత్రికను చూస్తే వారికి అంత ఎక్కువ మొత్తంలో ప్రకటనలు వస్తాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అందుకే వారు ఎక్కువగా అహేతుకమైన వాటినే ప్రచురిస్తారని మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి తాను ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఆలోచన తనకు పోయిన ఏడాదిలో వచ్చిందని వెంటనే తన ఆలోచనను తమ న్యూరాలింక్ కంపెనీ అధ్యక్షుడితో పంచుకున్నానన్నారు. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ‘ప్రావ్దా క్రాప్(సత్యం) వెబ్ సైట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రావ్దాను కాలిఫోర్నియాలో రిజిస్టర్ చేయించడం కూడా జరిగిందన్నారు. ఈ విషయాన్ని మస్క్ తన ట్విటర్లో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే దాదాపు 54 వేల మంది ఎలెన్కు తమ మద్దతును తెలిపారు. అయితే ఎలన్ వెబ్సైట్ గురించి టెక్ వెబ్సైట్లో ట్రాన్స్పోర్టేషన్ రిపోర్టర్గా పనిచేసే ఆండ్రూ జే. హకిన్స్ ట్రంప్ గురించి ప్రచారం చేయడానికి మరో కొత్త మీడియా రంగంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ ఎలన్ ‘అంటే ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని(మీడియా) విమర్శిస్తే మీరు వారిని ట్రంప్తో పోలుస్తారన్నమాట. మంచిది మరి ఎన్నికల సమయంలో మీరు ట్రంప్ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసిన అతనే గెలిచారు. ఇది ఎందువల్ల జరిగిందో మీకు తెలుసా ఎందుకంటే ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే మీరు దానిని కోల్పోయారు’ అని రీట్విట్ చేశారు. -
25వ అంతస్తు నుంచి దూకేసిన ప్లేబాయ్ మోడల్
న్యూయార్క్ : మరో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్లేబాయ్ మోడల్, రచయిత స్టెఫానీ ఆడమ్స్ తన ఏడేళ్ల కొడుకుతో కలిసి 25వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మిడ్టైన్ మాన్హాటన్లోని గౌతమ్ హోటల్ పై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 25వ అంతస్తు పెంట్హౌజ్ నుంచి కొడుకుతో పాటు దూకిన స్టెఫానీ, రెండో ఫ్లోర్లో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయినట్టు అక్కడి పోలీస్ అధికారులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్యనా? హత్యనా? లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్ మేనేజ్మెంట్ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. స్టెఫానీ తన భర్త చార్లెస్ నికోలైతో విడిపోయారు. కొన్ని నెలల క్రితమే వారు విడిపోయినట్టు ఆడమ్స్ తరుఫున విడాకుల కేసు వాదించిన న్యాయవాది తెలిపారు. అయితే ఆమెను డిప్రెషన్ వెన్నాడటం లేదని, కానీ కొన్ని సమస్యలతో ఆమెను ఇటీవల ఊపిరి పీల్చుకోనియకుండా చేస్తున్నాయని చెప్పారు. దీనిలో సమస్యలతో పాటు డిప్రెషన్ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఆమె అంత మంచి వ్యక్తిని(స్వీటెస్ట్ పర్సన్) ఇప్పటి వరకు తాను కలువలేదని తెలిపారు. ఆడమ్స్ ప్లే బాయ్స్ ‘మిస్ నవంబర్’గా 1992లో నిలిచారు. ఆమెకు రెండు బిజినెస్ డిగ్రీలున్నాయి. పలు పుస్తకాలను కూడా రాశారు. ఆన్లైన్ బ్యూటీ ప్రొడక్ట్ల కంపెనీ నిర్వహించారు. తన భర్త ఆఫీసులో ఆమె ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వారు. కానీ కొన్ని నెలల క్రితమే ఈ ఇరువురు విడిపోయారు. -
గూగుల్ న్యూస్ మార్పులు గమనించారా
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ప్లే న్యూస్ స్టాండ్ యాప్ను న్యూస్ యాప్గా మార్చింది. ఈ న్యూస్ యాప్లో కొత్త ఫీచర్లను జత చేసింది. డెవలపర్ కాన్ఫరెన్స్లో ఇటీవల చేసిన వాగ్దానం నేపథ్యంలో గూగుల్ అధికారికంగా ఐవోఎస్కోసం "గూగుల్ న్యూస్" యాప్ ను ప్రారంభించింది. న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత యాప్ను మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్ఫాంలపై వచ్చే వారం నుంచి లభ్యం కానుంది. ఫర్ యు, ఫుల్ కవరేజ్, న్యూస్ స్టాండ్ అనే మూడు ఎంపికలతో వస్తుంది, ఈ క్రమంలో, 2014 లో ప్రారంభించిన గూగుల్ ప్లే న్యూస్ స్టాండ్ను యూజర్లు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలో ఈ కొత్త యాప్ అప్డేట్ 127 దేశాల యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది. గూగుల్ న్యూస్ యాప్ పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా పనిచేస్తుంది. యూజర్లకు చెందిన ప్రాంతం, భాష తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు తగిన విధంగా న్యూస్ అప్డేట్లను సదరు యాప్లో అందిస్తుంది. ఫర్ యూ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు అత్యంత ముఖ్యమైన వార్తలు ఐదింటిని తెలుసుకోవచ్చు. యూజర్ అభిరుచులకు అనుగుణంగా ఇవి యాప్లో కనిపిస్తాయి. అలాగే ఫుల్ కవరేజ్ అనే మరో ఫీచర్ కూడా ఈ యాప్లో లభిస్తుంది. దీని వల్ల ఏదైనా అంశం గురించి లోతుగా పూర్తి సమాచారాన్ని రియల్ టైంలో యూజర్లు తెలుసుకోవచ్చు. ఎక్కువగా స్థానిక వార్తలు యూజర్లకు తెలిసేలా న్యూస్ యాప్లో సదుపాయం కల్పించారు. దీని వల్ల యూజర్లకు తమ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం. న్యూస్ స్టాండ్ ఆప్షన్లో , వెబ్ వార్త కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం స్పెషల్ స్ప్లాష్ పేజీని క్రియేట్ చేసింది. తద్వారా మొబైల్ బ్రౌజర్ ద్వారా బౌన్సింగ్ బెడద లేకుండా చాలా క్విక్ అండ్ క్లీన్గా వార్తలను లోడ్ చేస్తుంది. అంతేకాదు ఫేవరేట్ సెక్షన్ అనే మరో ఆప్షన్ను కూడా జోడించింది. దీని ద్వారా అభిమాన స్టార్ల వార్తలను తెలుసుకోవచ్చు. దీంతోపాటు కంటెంట్ను సేవ్ చేసుకుని తీరిక ఉన్నపుడు చదువుకునే అవకాశం ఉంది. -
ఇక అమెజాన్లో బాడీ త్రీడీ స్కానింగ్
ముంబై : ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీది ఆన్లైన్లోనే కొనడం అలవాటైంది. అయితే ఆన్లైన్లో ఎక్కువ మంది ఎలాక్ట్రానిక్, కాస్మోటిక్ ఉత్పత్తులనే కొనడానికి మొగ్గు చూపుతారు. బట్టలు, చెప్పులు వంటివి కొనాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. కారణం... సరైన సైజు దొరకదని, రంగు వంటి వాటి విషయాల్లోను తేడాలు ఉంటాయని. అయితే ఇక మీదట ఈ ఇబ్బందులు ఉండవంటోంది ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. ఈ ఇబ్బందులకు పరిష్కారాన్ని కనుక్కోవడం కోసం అమెజాన్ ఒక నూతన సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. త్వరలో అమెజాన్ త్రీడీ బాడీ స్కానింగ్ ఆప్షన్ను తీసుకురానున్నట్లు తెలిపింది. అమెజాన్ రూపొందిస్తున్న ఈ నూతన టెక్నాలజీ ద్వారా వినియోగదారుల శరీరాన్ని త్రీడీ స్కానింగ్ చేసి వారికి సరిగ్గా సరిపోయే దుస్తులు, చెప్పులు వంటి వాటిని సూచిస్తుంది. దీనిని పరీక్షించడం కోసం స్వచ్చంద సహాయకులను ఆహ్వానించింది. వీరంతా నెలకు రెండు సార్లు న్యూయార్క్లో ఉన్న అమెజాన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరిని ఇలా స్కాన్ చేయడం ద్వారా తాము రూపొందిచబోయే నూతన సాంకేతికతకు మానవ శరీరంలో జరిగే మార్పులును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇలా వచ్చే సహాయకులకు 250 డాలర్ల విలువ చేసే గిఫ్ట్ కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక ఆన్లైన్లోనే వినియోగదారులు తమకు నప్పే దుస్తులు, చెప్పులను ఎంచుకోవచ్చని, ఫలితంగా రిటర్న్ వచ్చే ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతుందని తెలిపారు. -
నాన్ స్టాప్ విమానాలు వచ్చేస్తున్నాయ్
సింగపూర్ : నాన్-స్టాప్ బస్సులు, రైళ్లే కాదు ఇక మీదట నాన్-స్టాప్ విమానాలు రానున్నాయి. అవును ప్రపంచంలోనే తొలి నాన్-స్టాప్ విమానాన్ని ప్రారంభించనున్నట్లు సింగపూర్ విమానయాన సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ విమానం ఏకధాటిగా 20 గంటల పాటు గాలిలోనే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. సింగపూర్ విమానయాన సంస్థ నూతనంగా ప్రారంభించబోయే ‘ఎయిర్బస్ ఏ350 - 900 యూఎల్ఆర్’(అల్ట్రా లాంగ్ రేంజ్) విమానం ఈ ఘనతను సాధించబోతుందని పేర్కొన్నారు. ఈ విమానం సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకూ 20 గంటల పాటు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని గురువారం నాడు అధికారులు ప్రకటించారు. గతంలో 9 వేల మైళ్ల దూరాన ఉన్న న్యూయార్క్ వెళ్లడానికి ఈ విమానయాన సంస్థ గ్యాస్తో నడిచే నాలుగు ఇంజిన్లు గల ‘ఏ340 - 500’ విమానాలను ఉపయోగించేది. అయితే ఈ విమానంలో కేవలం వంద బిజినెస్ క్లాస్ సీట్లు మాత్రమే ఉండేవి. అంతేకాక వీటి సేవలు కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో సింగపూర్ విమానయాన సంస్థ వీటిని 2013లో రద్దు చేసింది. ఈ ‘ఎయిర్బస్ ఏ340 - 500’ స్థానంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ‘ఎయిర్బస్ ఏ350 - 900’లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలాంటివి మొత్తం ఏడు అల్ట్రా లాంగ్ రెంజ్ విమానాల కొనుగోలుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏ350 - 900 విమానాన్ని ఈ నెల 23న దాదాపు ఐదు గంటల పాటు పరీక్షించిన అనంతరం ఫ్రాన్స్లోని టౌలాస్ విమానాశ్రయంలో లాండ్ చేశారు. వాస్తవానికి అల్ట్రా లాంగ్ రేంజ్ విమానాలు ఏకధాటిగా దాదాపు 11,160 మైళ్లే ప్రయాణిస్తాయని, కానీ ప్రస్తుతం రూపొందించిన ఏ350లో ఈ సామర్థ్యాన్ని మరో 1800 మైళ్లను పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత దూరం ఏకధాటిగా ప్రయాణించే విమానయాన సంస్థగా సింగపూర్ రికార్డు సృష్టించనుంది. ‘ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రూపొందించబోయే ఏ350 విమానాల్లో అనేక మార్పులు చేయనున్నాం. పాత విమనాల్లో క్యాబిన్ పొడవైన గొట్టం మాదిరిగా ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకురానున్న ఏ350 ఎయిర్బస్లలో క్యాబిన్ పూర్తిగా మార్చివేసి ఒక గదిలాగా డిజైన్ చేయనున్నాం. అంతేకాక విమానం లోపల అధునాతన ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థతో పాటు తక్కువ శబ్దం వచ్చేలా మార్పులు చేయనున్నాం’ అని ఎయిర్బస్ ఎయిర్క్రాఫ్ట్ ఇంటీరియర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫ్లారెంట్ పెటేని తెలిపారు. -
ఐపీఎల్లో తెలుగమ్మాయి
పోచారం: న్యూస్ రీడర్గా కెరీర్ను ప్రారంభించిన ఆమె యాంకర్గా మారారు. ఇప్పుడు ఐపీఎల్ హోస్ట్గా క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది వింధ్య విశాఖ. ఐపీఎల్ సీజన్–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టి తెలుగు భాషను గౌరవించింది స్టార్ సంస్థ. దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఐపీఎల్లో 30 మ్యాచ్లకు హోస్ట్గా వ్యవహరించనున్నారు. గత సంవత్సరం ప్రోకబడ్డీకి వ్యాఖ్యాతగా వ్యవహరించి స్టార్ స్పోర్ట్స్లోకి అడుగుపెట్టి తొలిసారి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. యాంకరింగ్తో సంతృప్తి చెందుతూ.. ఈ రంగంలోనే మరింత రాణించాలని ఆశిస్తున్నానని నారపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చెప్పారు. చదువులో చురుకుదనం.. వింధ్య ఘట్కేసర్కు చెందిన మేడపాటి వెంకటరెడి,్డ శేషారత్నం మనవరాలు మమతా సత్తిరెడ్డి కుమార్తె. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్లో మాస్టర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అటు చదువులోను, ఇటు ఆటల్లోను చురుకుగా ఉండే వింధ్య, హైదరాబాద్లోని కస్తూర్బా గాంధీ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అన్నా హజారే లోక్పాల్ బిల్లు కోసం చేసిన ఉద్యమానికి వలంటీర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈమె ప్రసంగాన్ని మెచ్చుకుని తొలిసారి హెచ్ఎంటీవీలో న్యూస్ రీడర్గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత మోడల్గానూ అడుగులు వేశారు. మా మ్యూజిక్ ఛానల్లో ‘ఛాయ్ బిస్కెట్’, టీవీ–9లో హాట్ వీల్స్, ఈటీవీ 2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట వంటి కార్యక్రమాలతో పాటు పలువురు సినీరంగ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను అందించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వింద్య. పేదలకు చేయూతనివ్వాలని.. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిస్తే కెరీర్లో రాణించగలరని, ముఖ్యంగా తాను ఎంచుకున్న రంగంలో ప్యామిలీ సపోర్ట్ ఎంతో ఉందని విద్య తెలిపారు. యాంకరింగ్ చేస్తూనే స్వచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించి, పేదలకు చేయూతనిస్తూ సేవాభావం చాటుకుంటున్నారామె. -
పాట మరిచిపోయింది.. నవ్వుల పాలు
న్యూయార్క్ : ఆమె పాడే పాటలకు వేలాది మంది అభిమానులు.. తను ఇచ్చే మ్యూజిక్ షోలతో అభిమానులకు, ఈవెంట్ ప్రొడ్యూసర్లకు పండగే. ఈ సింగర్ మైకు చేత పట్టి పాట పాడితే అవార్డులు సైతం దాసోహం అవుతాయి. ఆమె ఎవరో కాదు మూడు గ్రామీ పురస్కారాల గ్రహీత, అమెరికన్ పాప్ సింగర్, రచయిత అలిసియా బెత్ మూర్(పింక్). ఓ ఈవెంట్ సంస్థ న్కూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పింక్ బృందంతో మ్యూజికల్ షోను ఏర్పాటు చేసింది. ఈ షోలో సొంతంగా కంపోజ్ చేసి, ఇప్పటికే ఎన్నో స్టేజిల మీద పాడి విజయవంతమైన పాటను పాడటానికి పింక్ సిద్ధం అయ్యారు. తన టీంతో కలిసి పాట పాడటం ప్రారంభించిన పింక్ మధ్యలో తడబడ్డారు. పాట చరణాలు మరిచిపోయి కోరస్ బృందం సహాయంతో పాట పూర్తి చేశారు. ఆ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు నవ్వుతూ ఉండటంతో పాట పాడటం అయిపోయాక క్షమించండి పాట మరిచిపోయాను అని పింక్ తెలిపింది. -
న్యూస్ రీడర్ మృతితో విషాదఛాయలు
తూప్రాన్: వీ 6 చానెల్లో న్యూస్రీడర్గా పనిచేసిన రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. వెల్దుర్తి మండలం మానెపల్లికి చెందిన వెంకన్నగారి మాణిక్యరెడ్డి, ఊర్మిల దంపతుల కుమార్తె రాధిక(36) వీ6 చానెల్ న్యూస్రీడర్గా పనిచేసింది. హైదరాబాద్లోని మూసాపేటలోని అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు టీవీల్లో చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తమ గ్రామ యువతి టీవీ లో వార్తలు చదవడం తమకెంతో గర్వంగా ఉండేదన్నారు. రాధిక కుటుంబ సభ్యులు పదిహేనేళ్లకు ముందు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారన్నారు. గ్రామంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని ఆమె తండ్రి మాణిక్యరెడ్డి ఇతరులకు కౌలుకు ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతురాలు రాధిక 10వ తరగతి వరకు గ్రామ సమీపంలోని మంగళపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు తెలిపారు. తన తోటి విద్యార్థులు సైతం రాధిక మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాం తిని వ్యక్తం చేశారు. గ్రామంలో వారు ఉంటున్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయింది. పదిహేనేళ్లుగా వారు గ్రామానికి రావడం లేదన్నారు. -
రాధిక ఆత్మహత్యపై దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: వీ6 న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక ఆత్మహత్య కేసులో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. రాధిక తన ఫోన్ ద్వారా నెల రోజులుగా ఎవరెవరితో సంభాషించిందనే కాల్ డేటా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందా..? లేక మరే ఇతర ఒత్తిళ్లయినా ఉన్నాయా? అనే కోణంలో దృష్టి సారించారు. రాధిక ఇంటి సమీపంలో ఉండే స్నేహితులు, పరిచయస్తులతో పాటు కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఎలా ఉండేదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. మూసాపేటలో శ్రీసువిల అపార్ట్మెంట్లో ఐదేళ్లుగా రాధిక తన తండ్రి, కుమారుడు, సోదరితో ఉంటోంది. ఆరు నెలల క్రితం భర్త నుండి విడాకులు పొందిన రాధిక ఒంటరి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. రాధిక గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోందని సహ ఉద్యోగులు పేర్కొన్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాధిక రాత్రి 10.40 నిమిషాల సమయంలో అపార్ట్మెంట్ ఆరో అంతస్తుపైకి వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్మన్ అపార్ట్మెంట్లోని వారికి సమాచారమిచ్చాడు. ముఖం ఛిద్రం కావడంతో తొలుత మృతురాలు ఎవరనేది గుర్తించలేకపోయారు. రాధిక సోదరి వచ్చి మృతురాలిని గుర్తించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ‘నా బ్రెయినే నా శత్రువు’అంటూ రాధిక రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం ఉదయం ఈఎస్ఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. కాగా, రాధిక మృతదేహానికి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు నివాళులర్పించారు. -
ఎనిమిదేళ్ల క్రితం ఎక్కడ మొదలైందో..!
న్యూయార్క్ : మధుర క్షణాలు అందించిన ప్రాంతాలకు మరల వెళ్లి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం నాగ చైతన్య, సమంత చేస్తున్నది అదే. పెళ్లి చేసుకున్న తర్వాత షూటింగులతో బిజీగా ఉండటంతో చేతూసామ్లు కలిసి ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం షూటింగ్లకు కాస్త విరామమిచ్చి ఎంజాయ్ చేయడానికై వారి ప్రేమ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లారు. ‘ఏ మాయ చేసావే’ సినిమా షూటింగ్ సమయంలో న్యూయర్క్ లోని సెంట్రల్ పార్క్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కట్ చేస్తే ఎనిమిది సంత్సరాల తర్వాత వీరు భార్యభర్తలుగా ఆ ప్రాంతాన్ని సందర్శించి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. సెంట్రల్పార్క్ దగ్గర దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సమంత.. ‘‘సాధారణంగా సెల్ఫీలు దిగటం అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి మధుర క్షణాలు ఫోటోలో బంధిస్తేనే బాగుంటుంది. ఎనిమిదేళ్ల క్రితం మా ప్రేమ ఇక్కడే మొదలైంది.. థ్యాంక్యూ సెంట్రల్ పార్క్ అని’’ సమంత పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్గా మారింది. రంగస్థలం భారీ హిట్ కావడం, తన నటనతో విమర్శకులతో సైతం మెప్పించుకోవడంతో సమంత ఫుల్ హ్యపీగా ఉంది. ఇక సవ్యసాచి సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న నాగచైతన్య కాస్త విరామం దొరకడంతో సమంతతో కలిసి న్యూయార్క్లో విహరిస్తున్నాడు. Usually hate selfies but this had to be done .. 💕 Central Park .. where it all began . 8 years ago.. Thankyou for the magic ..just had to come back and say Thankyouuu❤️ #whatsmeanttobewillbe #lovewillfindaway #NewyorkNewyork💕 #familyiseverything #chaylove #happilyeverafter #YMC A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Mar 31, 2018 at 3:52pm PDT -
నేటి ప్రధాన వార్తలు
అనగనగ ఒక దొంగ.. జగన్ చెప్పిన పిట్టకథ! ‘అనగనగనగా.. ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగతనానికి వెళ్లి.. అడ్డగోలుగా తప్పుడు పనులు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. చంద్రబాబుకు అమిత్షా స్ట్రాంగ్ కౌంటర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ ద్రవిడ వెనుక ఎవరున్నారు.. హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ‘సాక్షి’ ప్రజల పక్షం : వైఎస్ భారతీ రెడ్డి ఉన్నత ఆశయాలతో ప్రారంభమైన ‘సాక్షి’ దినపత్రిక కాలక్రమంలో యావత్ సమాజానికి నమ్మకంగా నిలిచిందని సంస్థ చైర్పర్సన్ వైఎస్ భారతీ రెడ్డి చెప్పారు. ఏపీ రాజకీయాలపై తలసాని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. కార్తీ చిదంబరానికి మరో ఊరట ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఊరట లభించిన కార్తీ చిదంబరానికి, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో కూడా మరో ఊరట లభించింది. తీవ్ర విషాదం: తీరానికి కొట్టుకొచ్చాయి.. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హమెలిన్ సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు 150 వేల్స్ ఒడ్డుకు కొట్టుకువచ్చి ప్రాణాలు విడిచాయి. భారీగా సంపద కోల్పోయిన జుకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ భారీగా తన సంపదను కోల్పోయారు. కాబోయే భర్త అంటూ అనౌన్స్ చేసేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. టెస్టు చరిత్రలోనే రెండో క్రికెటర్! ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. -
పార్కింగ్ ఫీజుతోనే న్యూయార్క్లో భారీ ఆదాయం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్లో రెండో అతిపెద్ద ఆదాయ వనరు పార్కింగ్ ఫీజేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెయిడ్ పార్కింగ్ ద్వారా వస్తున్న వార్షికాదాయం రూ.96 లక్షలేనని, అందుకే దాన్ని ఉచితం చేసి వాహనదారులకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి రూపొందించిన పార్కింగ్ విధానం హైదరాబాద్కే కాకుండా రాష్ట్రం లోని అన్ని పట్టణాలకూ వర్తింపజేస్తామన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు కేటీఆర్ సమాధానమిస్తూ.. పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, మెట్రో రైల్ సంస్థల ఆధ్వ ర్యంలో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సాయంత్రం ఖాళీగా ఉండే ప్రభుత్వ భవన ప్రాంగణాలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని, స్మార్ట్ యాప్నూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చెరకుకు 2 సార్లు ‘పెట్టుబడి’: పోచారం ‘రామ రాజ్యం, అశోక రాజ్యం, కాకతీయ రాజ్యం.. రాజ్యమేదైనా రైతు నుంచి శిస్తు వసూలు చేశారు. కానీ కేసీఆర్ రాజ్యంలో శిస్తు లేదు సరికదా రైతుకే ఎదురు పెట్టుబడి ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధానం అమలు చేస్తున్నాం. ఇది అద్భుత పథకం’ అని వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు రూ.4 వేల పెట్టుబడి పథకంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల వివాద రహిత భూములు గుర్తించి వాటికి పెట్టుబడి పథకం వర్తింపచేస్తున్నాం. ఇతర ప్రధాన పంటలతోపాటు శనగ పంటకూ సాయం ఇస్తున్నాం. 12 నెలల పంట చెరకును రెండు పం టలుగా పరిగణించి రూ.4 వేలను రెండు పర్యాయాలు చెల్లిస్తాం. ఉద్యాన పంటలకూ ఇలానే అందిస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం భూముల్లో వివాదాస్పద భూములు 4 శాతమే ఉన్నాయని, సమస్యలు పరిష్కారమైతే వాటికీ పెట్టుబడి వర్తింపజేస్తామన్నారు. -
టాటా ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో ‘సర్వ్ ఎ మీల్’ చారిటీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. న్యూయార్క్లోని రొనాల్డ్ మెక్డొనాల్డ్ హౌజ్లో ఈ చారిటీ విందును ఏర్పాటు చేశారు. పసందైన వంటకాలతో వచ్చిన వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పీ.మల్లారెడ్డి, వీ.సుధాకర్, మాధవ రెడ్డి మిగతావారికి టాటా వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.పాపిరెడ్డి, కో ఆర్డినేటర్ సత్యారెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆర్.పవన్, టాటా బోర్డ్ డైరెక్టర్స్ రంజిత్, శరత్, పణిభూషన్, మహిళా స్టాండింగ్ కమిటీ కో చైర్ పర్సన్ మాధవి, స్టాండింగ్ కమిటీ కో చైర్మెన్ అశోక్, కో ఆర్డినేటర్స్ ఉషా, మల్లిక్, సత్యారెడ్డి, యోగి, ప్రహ్లాద, హేమంత్, రమా, జయప్రకాష్, వాలంటీర్లు నాగశ్రీ, మౌనిక, శ్వేత, కరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కూలిన హెలికాప్టర్...ఇద్దరు మృతి
న్యూయార్క్ : అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికన్ విమానయాన అధికారి ఒకరు మాట్లాడుతూ యూరోకోప్టర్ ఏఎస్350 విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు రూజ్వెల్ట్ ఐలాండ్కు ఉత్తరంగా ఉన్న నదిలో పడిపోయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియలేదు. పోలీసులు, నౌకాశ్రయ సిబ్బంది ఘటనా స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
‘అణు’ విమానం
ఈ ఫొటోలో ఉన్నది ఓ విమానం. అంతరిక్షంలోకి వెళ్లే నౌకలా ఉందనుకుంటున్నారా.. అయితే సాధారణ మానవులు ప్రయాణించేందుకే దీన్ని రూపొందించారు. అసలు విశేషమేం టంటే ఇది మామూలు విమానాలు నడిచే ఇంధనంతో కాకుండా అణుశక్తితో నడుస్తుంది. అంటే విమానయాన రంగంలో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీని వేగం ఎంతో తెలుసా? గంటకు 1,852 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుందట. దీని నుంచి కొంచెం కూడా కార్బన్ వెలువడదట. ఈ విమానాన్ని డిజైనర్ ఆస్కార్ వినల్స్ రూపొందించారు. దీనికి పెట్టిన పేరు ‘మాగ్నావమ్’ అంటే పెద్ద పక్షి అని అర్థం. ప్రస్తుతం సాధారణ విమానాల్లో లండన్ నుంచి న్యూయార్క్కు 3 గంటల్లోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించొచ్చట. రియాక్టర్ దీనికి కావాల్సిన ఇంధనాన్ని సమకూరుస్తుందట. ఇందులో దాదాపు 500 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చని చెబుతున్నారు. అయితే ఇది మన ముందుకు రావాలంటే ఇంకో పదేళ్లు పడుతుందట.