నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌ | Today News Roundup 21st August | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి

Published Tue, Aug 21 2018 6:51 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Today News Roundup 21st August  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆయనను కలిసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పడుతున్న కష్టాలను చూసి పలువురు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ రిటైర్డ్‌ ఎస్పీ ప్రేమ్‌బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవితోపాటు 200మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

మోదీకే జనం జేజేలు

కేరళకు భారీ విరాళమిచ్చిన ఎన్‌ఆర్‌ఐ వ్యాపారి

యూపీ : భార్యను చంపి ఫ్రిజ్‌లో, పిల్లల్ని సూట్‌కేసులో..

విడుదలైన ‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్‌

ఏషియన్‌ గేమ్స్‌: ‘రజత’ రాజ్‌పుత్‌

నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ లాంచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement