టుడే న్యూస్‌ రౌండప్‌ | Today News Roundup | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Fri, Jul 14 2017 5:08 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

టుడే న్యూస్‌ రౌండప్‌



నేటి మరిన్ని వార్తావిశేషాలు..
డ్రగ్స్‌ వ్యవహారంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి.
 
రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు ఏదో సందర్భంలో ప్రశ్నిస్తున్నారు.
 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసులు చురుగ్గా విచారణ కొనసాగిస్తున్నారు.
 
ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టెక్నికల్‌ కన్స ల్టెంట్‌గా పని చేస్తున్న విక్రమ్‌రెడ్డి హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేయడానికి బిల్డర్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు.
 
<<<<<<<<<<<<<<<<<  జాతీయం  >>>>>>>>>>>>>>>>>>
 
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సీటు కింద బాంబు లభించడం కలకలం సృష్టిస్తోంది.
 
కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్నారో వారంతా తమ ఇళ్లలోని మహిళలను బెంగాల్‌కు పంపించాలని, అలా పంపిస్తే కచ్చితంగా వారిపై 15 రోజుల్లో అత్యాచారం జరుగుతుందని..
 
అశ్లీల వెబ్ సైట్లపై కొరడా ఝుళిపించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
<<<<<<<<<<<<<<<<  అంతర్జాతీయం  >>>>>>>>>>>>>>>>
 
చందమామ.. మన ఎనిమిదో ఖండం!  అక్కడ మనుషులు లేరు.. పైగా మనకు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది...
 
సముద్రతీరంలో సేదతీరుతూ, దగ్గరి నుంచి విమానాన్ని చూస్తూ జెట్‌ ఇంజిన్‌ బ్లాస్ట్ అనుభూతిని ఆస్వాధించాలని వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన ఓ పర్యాటకురాలు మృతిచెందింది.
 
<<<<<<<<<<<<<<<<<  బిజినెస్‌  >>>>>>>>>>>>>>>>>>
 
దేశంలో వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేసింది. 
 
ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలు నువ్వానేనా అంటూ మార్కెట్‌లో విపరీతంగా పోటీపడుతున్నాయి. 
 
అగ్రరాజ్యం అమెరికాను భారత్‌ ఓవర్‌టేక్‌ చేసింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు, ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది.
 
<<<<<<<<<<<<<<<<<  సినిమా  >>>>>>>>>>>>>>>>>>
 
విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేశాలతో ఫుల్ బిజీగా ఉన్న జగపతిబాబు, మరోసారి హీరోగా చేసిన ప్రయత్నమే పటేల్ సర్. 
 
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
 
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు.
 
<<<<<<<<<<<<<<<<<  స్పోర్ట్స్  >>>>>>>>>>>>>>>>>>
 
వచ్చే ఐపీఎల్‌పై చెన్నై టీమ్ ప్రతినిధి జార్జ్‌ జాన్‌ మాట్లాడుతూ... 'కాంట్రాక్టు ముగియడంతో ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి.
 
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి రెండు సంత్సరాలు అయినా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement