నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్‌ న్యూస్‌ | Today News Roundup 12th september 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Published Wed, Sep 12 2018 6:44 PM | Last Updated on Wed, Oct 17 2018 4:54 PM

Today News Roundup 12th september 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సమయంలో చం‍ద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక హామీలిచ్చి వాటన్నింటినీ తుగంలో తొక్కారని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో ముస్లిలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ముస్లింలపై చం‍ద్రబాబు కపట ప్రేమ

అసెంబ్లీ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు

బాల్క సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్‌సీపీ నేతలకు హైకోర్టులో ఊరట

‘నా కెరీర్‌లో అవే చెత్త సినిమాలు’

సిరీస్‌ పోయినా.. ర్యాంక్‌ పదిలమే

భారీగా పెరిగిన పేటీఎం నష్టాలు

​​​​​​​

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement