తాగిస్తారు... జైలుకు పంపుతారా: వీహెచ్‌ | V. Hanmantha Rao on ts govt | Sakshi
Sakshi News home page

తాగిస్తారు... జైలుకు పంపుతారా: వీహెచ్‌

Published Sat, Oct 7 2017 2:41 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

V. Hanmantha Rao on ts govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం షాపులను అడ్డగోలుగా పెంచేయడంతోపాటు అమ్మకాలకు సమయాన్ని పెంచుతు న్న ప్రభుత్వమే తాగినవారిని జైలుకు పంపిస్తున్నదని మాజీ ఎంపీ వి.హన్మంతరావు విమర్శించారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యానికి యువత దాసోహం అవుతోందని బాధ పడుతున్న ప్రధాని మోదీ మద్యంపై నిషేధం ఎందుకు విధించడంలేదని ప్రశ్నించారు. బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడంలేదని వీహెచ్‌ విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement