'టీడీపీ నేతలు ఇప్పుడే మేల్కొన్నారు' | ysrcp leaders slams tdp government | Sakshi
Sakshi News home page

'టీడీపీ నేతలు ఇప్పుడే మేల్కొన్నారు'

Feb 12 2018 2:19 PM | Updated on Mar 23 2019 9:10 PM

ysrcp leaders slams tdp government - Sakshi

సాక్షి, కడప: నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడే మేల్కొన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌ రెడ్డి, సురేష్‌బాబు, అమర్‌నాథ్‌ రెడ్డిలు విమర్శించారు. ఏదో సాధించినట్టు టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.

రాష్ట్రం అధోగతిపాలు కావడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఎవరికీ రానన్ని నిధులు మనకే వచ్చాయని గతంలో చెప్పారని.. ఇప్పుడేమో మాట మార్చి న్యాయం చేయాలనడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement