ఆనంద్‌కు తొలి ఓటమి  | Anand loses to Caruana in round eight | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి ఓటమి 

Published Fri, Jun 8 2018 1:56 AM | Last Updated on Fri, Jun 8 2018 1:56 AM

Anand loses to Caruana in round eight - Sakshi

ఆల్టిబాక్స్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు తొలి ఓటమి ఎదురైంది.నార్వేలోని స్టావెంజర్‌ నగరం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో ఆనంద్‌ 50 ఎత్తుల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాతి గేమ్‌లో కర్జాకిన్‌ సెర్గీ (రష్యా)తో ఆనంద్‌ తలపడతాడు. ఈ ఓటమి అనంతరం మొత్తం 3.5 పాయింట్లతో పాయింట్లతో ఆనంద్‌ ర్యాంకు
ఐదోస్థానానికి పడిపోయింది. ఆనంద్‌ తన చివరి రౌండ్‌లో డింగ్‌ లిరెన్‌ (చైనా)తో తలపడతాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement