
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ అమ్మా యి, గోల్కీపర్ ఎతిమరపు రజని ఎంపికైంది. రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) బుధవారం ప్రకటించింది. జపాన్లోని హిరోషిమాలో వచ్చే నెల 15 నుంచి జరుగుతుంది.