భారత్‌కు రెండో స్థానం | India finishes second in Track Asia Cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో స్థానం

Published Sat, Sep 17 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

భారత్‌కు రెండో స్థానం

భారత్‌కు రెండో స్థానం

న్యూఢిల్లీ: ఆసియా కప్ ట్రాక్ సైక్లింగ్ టోర్నమెంట్‌లో భారత్ రెండో స్థానాన్ని సంపాదించింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్ రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కు ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి 16 పతకాలు లభించాయి. 18 పతకాలతో హాంకాంగ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement