టాప్టెన్ లో కొనసాగుతున్న పూజారా, అశ్విన్ | Pujara, Ashwin slip in latest ICC rankings | Sakshi
Sakshi News home page

టాప్టెన్ లో కొనసాగుతున్న పూజారా, అశ్విన్

Feb 10 2014 3:47 PM | Updated on Sep 2 2017 3:33 AM

ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాకింగ్ లో భారత ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అశ్విన్ లు టాప్ టెన్ లో కొనసాగుతున్నారు.

దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాకింగ్ లో భారత ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అశ్విన్ లు టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో పూజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా, బౌలింగ్ విభాగంలో అశ్విన్ ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్నాడు. కాగా ఈ వీరివురూ ఆటగాళ్లు గత ర్యాంకులను కోల్పోయినా టాప్ టెన్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదు స్థానాలు దిగజారి 33వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు.

 

ఈ సిరీస్ లో పేలవమైన ఆటను కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ కోహ్లి మాత్రం తిరిగి 11 వ స్థానం నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీం ఇండియా 40 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement