భారత్‌కు రెండు స్వర్ణాలు | Two gold to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండు స్వర్ణాలు

Published Thu, Oct 13 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

Two gold to India

కోవెంట్రీ (ఇంగ్లండ్): ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలతో సహా మొత్తం నాలుగు పతకాలు లభించారుు. పోటీల తొలి రోజు 125 కిలోల విభాగంలో ముకేశ్ సింగ్, 140 ప్లస్ కేజీల విభాగంలో గౌరవ్ శర్మ స్వర్ణాలు సాధించారు. 125 కేజీల విభాగంలో వైభవ్ రాణా, 110 కేజీల విభాగంలో కన్వర్‌దీప్ సింగ్ రజతాలు గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement