ఎమ్మెల్యే వైద్య ఖర్చులు రూ. కోటి
Published Wed, Nov 27 2013 11:10 PM
న్యూఢిల్లీ: మెడికల్ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విపిన్శర్మ అత్యధికంగా రూ. 1.32 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యే అత్యంత తక్కువగా రూ. 8,182 పొందారు. ఇదిలాఉంచితే ఆయా ఎమ్మెల్యేల ప్రయాణ బిల్లులు కూడా ఏమీ తక్కువగా లేవు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ ఎమ్మెల్యే షకూర్ బస్తీ శ్యామ్లాల్గార్గ్ రూ. 3.87 లక్షలు పొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజౌరీ గార్డెన్ ఎంపీ ఎ.దయానంద్ చండీలియా రూ. 17,682 పొందారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సుభాష్ అగర్వాల్ అనే ఓ సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి. ఇదిలాఉండగా మెడిక్లెయిమ్ కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే విపిన్శర్మ రూ. 1.32 కోట్లు పొందగా, ఆయనతోపాటు నజఫ్గఢ్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే భరత్సింగ్ రూ. 2.75 లక్షలు, హరినగర్ ఎమ్మెల్యే హరిశరణ్ సింగ్ బల్లీ రూ. 17.4 లక్షలు పొందారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- ట్రేడింగ్లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
- సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
Advertisement