టీఆర్ఎస్ నాయకుడి కారుకి నిప్పు
Published Fri, Dec 30 2016 12:13 PM | Last Updated on Tue, Aug 14 2018 3:26 PM
భద్రాద్రి : టీఆర్ఎస్ నాయకుడి కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కనగాల బాలకృష్ణ కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో హోండా క్రెటా కారు పూర్తిగా దగ్దమైంది. కారు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement