8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | 8 gamblers arrested in nalgonda | Sakshi
Sakshi News home page

8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Published Fri, May 15 2015 2:35 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

8 gamblers arrested in nalgonda

నల్గొండ: నల్గొండ జిల్లాలో పేకాట స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు.  వేములపల్లి మండలంలోని కుక్కడం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. పేకాటరాయుళ్ళ వద్ద నుంచి రూ.25,120 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీన పర్చుకున్నట్లు చెసుకొని వారిని మిర్యాలగూడ కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement