కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి

Published Fri, Feb 12 2016 2:37 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

The person killed in road accident

కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిల్ల ఎక్స్ రోడ్డు వద్ద  శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ (50) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement