ఎయిర్పోర్ట్లో 350 గ్రాముల బంగారం పట్టివేత | 350 Gr gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో 350 గ్రాముల బంగారం పట్టివేత

Published Sun, Sep 6 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి 350 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా లగేజీలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారాన్ని సీజ్ చేసి... ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement