పందుల పాలైన పసికందు | child killed by pigs | Sakshi
Sakshi News home page

పందుల పాలైన పసికందు

Published Thu, Jan 16 2014 4:54 AM | Last Updated on Sun, Sep 2 2018 3:26 PM

అభాగ్యురాలైన ఒక తల్లి తన బిడ్డను ఆస్పత్రి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోతే, క్షణాల్లోనే ఆ పసికందు పందుల పాలైంది.

రాయగడ (ఒడిశా), న్యూస్‌లైన్: అభాగ్యురాలైన ఒక తల్లి తన బిడ్డను ఆస్పత్రి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోతే, క్షణాల్లోనే ఆ పసికందు పందుల పాలైం ది. రాయగడ జిల్లా బిసంకటక్ ఆస్పత్రి వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... గుర్తుతెలియని ఒక మహిళ మధ్యాహ్నం అప్పుడే పుట్టిన పసికందును ఆస్పత్రి గోడ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయింది. అంతలోనే అక్కడకు వచ్చిన రెండు పందులు ఆ పసికందును లాక్కెళ్లి పీక్కు తినేశాయి. బిడ్డ రోదించడంతో చుట్టుపక్కల జనం పరుగున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే పసికందు ప్రాణాలు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement