తిరుమల: తిరుమలలో శ్రీవారి గరుడసేవకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. రామ్ బగిచ అతిధి గృహం వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భక్తులు బారీకేడ్లను విరగ్గొట్టి తిరుమాడ వీధుల్లోకి ప్రవేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడానికి సిబ్బంది, పోలీసులు శ్రమించారు.
శ్రీవారి గరుడ సేవకు పోటెత్తిన భక్తులు
Published Sun, Oct 18 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement