గవర్నర్ ఎదుటే కిరోసిన్ పోసుకుని.. | man poured kirosine in front of governer | Sakshi
Sakshi News home page

గవర్నర్ ఎదుటే కిరోసిన్ పోసుకుని..

Published Mon, Sep 7 2015 1:11 PM | Last Updated on Thu, Jul 18 2019 2:21 PM

గవర్నర్ ఎదుటే కిరోసిన్ పోసుకుని.. - Sakshi

గవర్నర్ ఎదుటే కిరోసిన్ పోసుకుని..

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ నివాసం ఎదుట ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకోవడమే కాకుండా చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు అతడిని నిప్పు అంటించుకోకుండా నిలువరించి చేతికి కట్లు కట్టి ఆస్పత్రికి తరలించారు. అతడి డిమాండ్ ఏమిటి? ఎందుకు అలా చేశాడనే అంశంపై మాత్రం ఇంకా వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement