రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు | Governors appointed for Bihar, Himachal Pradesh | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

Published Sat, Aug 8 2015 2:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. బీహార్ గవర్నర్గా రామ్నాథ్ కోవింద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఆచార్య దేవ్ వ్రత్లను నియమించారు.

కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేశారు. శనివారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement