ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్బాబు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మస్తాన్బాబు కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన ఈ అంశంపై ట్వీట్ చేశారు.
కుటుంబ నేపథ్యం అంతంతమాత్రంగానే ఉన్నా కూడా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన మల్లి మస్తాన్బాబు ఐఐటీలు, ఐఐఎంలలో ఉన్నత విద్య చదువుకుని, పర్వతారోహణలో రికార్డులు బద్దలుకొట్టారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Mastan Babu, from our Nellore, educated at IIT, IIM, breaking records in mountaineering, inspite of his challenging background. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2015
His life is an inspiration to us all. 2/2 pic.twitter.com/Av7BB0EwMO
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2015