
ఆంగ్లేయుల ప్రతిభకు దర్పణంగా, సముద్ర నడి బొడ్డులో గాంభీర్యానికి ప్రతి రూపంగా నిలుస్తున్న వంతెన పాంబన్. సోమవారంతో (24-02-2014)ఈ వంతెన వందేళ్లు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఎన్నో ప్రక్రృతి విలయాలకు, ప్రళ యాలకు చెక్కు చెదరని ఈ వంతెన ఆంగ్లేయులు వదిలి పెట్టి వెళ్లిన మధుర కానుక, నౌక రాకతో తెరుచుకుంటున్న వంతెన.

నౌక రాకతో రెండుగా చీలే వంతెన

ఆంగ్లేయుల ప్రతిభకు దర్పణంగా, సముద్ర నడి బొడ్డులో గాంభీర్యానికి ప్రతి రూపంగా నిలుస్తున్న వంతెన పాంబన్. సోమవారంతో (24-02-2014)ఈ వంతెన వందేళ్లు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఎన్నో ప్రక్రృతి విలయాలకు, ప్రళ యాలకు చెక్కు చెదరని ఈ వంతెన ఆంగ్లేయులు వదిలి పెట్టి వెళ్లిన మధుర కానుక.

వంతెనపై ప్రయాణిస్తున్న రైలు

రామేశ్వరం తీరం

రామేశ్వరం తీరంలో రామేశ్వరాలయం

వంతెనను ఢీకొన్న భారత నావికాదళం నౌక