పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేసి ఆర్మీ జవాన్లు!
నాసిక్: ఆర్మీ జవాన్లు ఆగ్రహంతో ఓ పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. ఓ సైనికాధికారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆర్మీ జవాన్లు ఈ దుశ్ఛర్యకు పాల్పడ్డారు.
మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఘటన జరిగింది. తమ అధికారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆర్మీ జవాన్లు బుధవారం నాసిక్ పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు.