తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య
జగదల్పూర్(ఛత్తీస్గఢ్): ఓ సీఆర్పీఎఫ్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లా కమనార్ సీఆర్పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సంజీవ్ పవార్గా గుర్తించారు.