జగదల్పూర్(ఛత్తీస్గఢ్): ఓ సీఆర్పీఎఫ్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లా కమనార్ సీఆర్పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సంజీవ్ పవార్గా గుర్తించారు.
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య
Published Tue, May 12 2015 12:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement