తూనికలు కొలతల అధికారుల తనిఖీలు
సత్తెనపల్లి (గుంటూరు) : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తూనికలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తూనికలు కొలతలు శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి నేతృత్వంలోని బృందం గొడౌన్లో తనిఖీలు నిర్వహిస్తోంది.