పంట చేలల్లోకి వెళ్లేదారిని మూసేశారు | Adilabad District Bajar Hathnoor Farmers | Sakshi
Sakshi News home page

పంట చేలల్లోకి వెళ్లేదారిని మూసేశారు

Published Tue, Jun 25 2024 12:04 AM | Last Updated on Tue, Jun 25 2024 9:07 AM

No Headline

మాది బజార్‌హత్నూర్‌ మండలకేంద్రం. గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 137,138లలో గల స్థలం నుంచి చేలల్లోకి వెళ్లేందుకు బండ్ల బాట ఉంది. 50 ఏళ్లుగా ఈ మార్గం గుండానే మేము చేన్లకు వెళ్తున్నాం. అయితే ఈ నెల 21న 138 సర్వే నంబర్‌లోని ఇద్దరు వ్యక్తులు ఈ దారిని జేసీబీతో ధ్వంసం చేసి కాలువగా మార్చారు. దీంతో మాకు దారి లేకుండా పోయింది. వ్యవసాయ పనులు ప్రారంభమైనందున విత్తనాలు విత్తుకునేందుకు, ఎరువులు వేసేందుకు తీవ్ర ఇబ్బందులవుతున్నాయి. మాకు న్యాయం చేయాలని విన్నవించాం. – రైతులు, బజార్‌హత్నూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement