‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం

Published Fri, Feb 21 2025 9:13 AM | Last Updated on Fri, Feb 21 2025 9:09 AM

‘భగీర

‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం

ఇచ్చోడ: ‘అప్పుడే నీళ్లగోస’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మిషన్‌ భగీరథ అధి కారులు స్పందించారు. అధికారులు రమాకాంత్‌ రాకేశ్‌ మాన్కపూర్‌ను సందర్శించారు. ట్యాంక్‌ వద్ద లీకేజీ అవుతున్న పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. నేటి నుంచి రోజుకు రెండుసార్లు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామన్నారు.

నీటిఎద్దడి తలెత్తకుండా చర్యలు

సిరికొండ: మిషన్‌ భగీరథ ఏఈ జైపాల్‌ గురువారం మండలంలోని కోసుపటేల్‌గూడను సందర్శించి గ్రామ సమీపంలోని బావిని పరిశీలించారు. వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా బావినుంచి పైపులైన్‌ వేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

మాన్కపూర్‌, కోసుపటేల్‌గూడను సందర్శించిన అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం1
1/2

‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం

‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం2
2/2

‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement