తెలుగు రాష్ట్రాల్లో అలర్జీ పరీక్ష కేంద్రాలు  | Jerath Labs to conduct allergy tests with 50 Percent discount | Sakshi

తెలుగు రాష్ట్రాల్లో అలర్జీ పరీక్ష కేంద్రాలు 

Jul 2 2021 2:33 PM | Updated on Jul 2 2021 2:33 PM

Jerath Labs to conduct allergy tests with 50 Percent discount - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్ని రకాల అలర్జీలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జెరాత్‌ పాథ్‌ ల్యాబ్స్, అలర్జీ టెస్టింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 80 నుంచి 130 అలర్జీలకు సంబంధించిన పరీక్షలను 50 శాతానికి పైగా రాయితీతో చేయనున్నట్లు పేర్కొంది. జూలై 2, 3, 4, 5వ తేదీల్లో ఈ కేంద్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. అలర్జీ పరీక్షలతో పాటు థైరాయిడ్, కిడ్నీ, లివర్, కీళ్లు, లిపిడ్, ఎలక్ట్రోలైట్స్‌ వంటి 40 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Photos

View all

Video

View all